Home » Mahabubabad
ఆ వానరం నీళ్లు తాగలేదు...ఆహారం తీసుకోవడం లేదు. మూడు రోజుల నుంచీ ఇదే పరిస్థితి. చెట్లు, చేమలపై స్వేచ్ఛగా విహరించే వానరం నీళ్లెందుకు తాగలేకపోతోంది..? ఏ ఆహారమూ ఎందుకు తీసుకోలేకపోతోంది..? ఎక్కడా నీళ్లు దొరకడం లేదా...? ఆహారం లభించడం లేదా...? లేకపోతే..ఎవరన�
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తొర్రూర్ మండలం చింతపల్లిలో.. మామిడికాయలు దొంగిలించారంటూ చిన్నపిల్లలపై దారుణంగా వ్యవహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు.
Digital begging in Telangana : ఇప్పుడంతా డిజిటల్. డబ్బులు తీసుకోవాలన్నా..ఇవ్వాలన్నా అంతా ఆన్ లైన్ లోనే. ఈ డిజిటల్ ఏ స్థాయికి వెళ్లిందంటే యాచకులు కూడా ‘డిజిటల్ బెగ్గింగ్’ చేసేంతగా. ఇంతకు ముందు భిక్షగాళ్లు..‘‘బాబయ్యా..కాస్త చిల్లరుంటే ధర్మం చేసి పుణ్యం కట్టుకోండ
అభం శుభం తెలియని చిన్నారులుండే అంగన్ వాడీ కేంద్రంలో విష సర్పాలు, తేళ్లు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 పాము పిల్లలు, రెండు తేళ్లు దర్శనం ఇచ్చాయి.
పాముల కలకలం.. అంగన్వాడీ కేంద్రంలో 40 పాము పిల్లలు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుండీలో పడేశారు.
మహబూబాబాద్ జిల్లా లైన్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు.
Fear of ghosts in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో దెయ్యం భయం మొదలైంది. జంగిలికొండ గ్రామంలో దెయ్యం ఉందంటూ.. వాట్సప్ గ్రూపుల్లో వీడియో వైరల్ అవుతోంది. దీంతో.. జనం చీకటి పడకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఊళ్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జంగిలిక
pregnant woman Mahabubabad ఫ మహబూబాబాద్ జిల్లా అబార్షన్లకు అడ్డగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామానికి సమీపంలోని బోటిమీది తండాలో ఆలస్యంగా వెలుగు చేసిన అబార్షన్ సంచలనం సృష్టించగా.. ఈ ఘటనలో బాధిత మహిళ ప్రాణాలు విడిచిం
six killed in road accident near marrimitta village : మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూ�