-
Home » Mahagathbandhan
Mahagathbandhan
NDA Victory: బిహార్లో ఎన్డీఏ సునామీపై అన్ని సర్వేలు ఫెయిల్.. ఈ ఒక్కటి మాత్రం కెవ్వుకేక..
ఇంతటి మెజార్టీ వస్తుందని ఇతర సంస్థలు అంచనా వేయలేకపోయాయి.
Bihar Assembly Election: ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది?
బిహార్లో మొత్తం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.
బిహార్లో ఎన్డీఏ సునామీ.. మూడింట రెండొంతుల సీట్ల దిశగా..
వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్బంధన్ చతికిలపడిపోయింది.
బిహార్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ.. మహాఘట్బంధన్ కంటే డబుల్ సీట్లు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం.
బిహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయి? ఎవరికి ఎన్ని సీట్లు? ఫొటోల్లో చూడండి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఎన్డీఏకి మళ్లీ అధికారం దక్కుతుందని చెప్పాయి.
మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరు ఖరారు.. ఎన్డీఏకి గెహ్లోట్ సవాల్..
“ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు? అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇది మా డిమాండ్" అని గెహ్లోట్ అన్నారు.
Mahagathbandhan: మరింత పెరిగిన మహాకూటమి బలం.. తాజాగా మరో 8 పార్టీల మద్దతు
గత నెల 23వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తదుపరి సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది
CM Nitish Kumar: ప్రధాని పదవిపై మనసులో మాట బయటపెట్టిన నితీష్ కుమార్.. ఇన్నాళ్లకు క్లారిటీ
ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమ�
Sushil Modi: ఎన్నికలకు ముందే బిహార్లో ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ నేత సుశీల్ మోదీ
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.
Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్జేడీకి జాక్పాట్!
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.