Mahagathbandhan

    Mahagathbandhan: మరింత పెరిగిన మహాకూటమి బలం.. తాజాగా మరో 8 పార్టీల మద్దతు

    July 11, 2023 / 06:22 PM IST

    గత నెల 23వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తదుపరి సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది

    CM Nitish Kumar: ప్రధాని పదవిపై మనసులో మాట బయటపెట్టిన నితీష్ కుమార్.. ఇన్నాళ్లకు క్లారిటీ

    February 16, 2023 / 07:40 PM IST

    ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమ�

    Sushil Modi: ఎన్నికలకు ముందే బిహార్‌లో ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ నేత సుశీల్ మోదీ

    August 10, 2022 / 03:41 PM IST

    రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్‌లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.

    Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!

    August 10, 2022 / 11:47 AM IST

    బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్‌జేడీకి కలిసొస్తోంది. ఆర్‌జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.

    Bihar Polls: లీడింగ్‌లో సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్

    November 10, 2020 / 12:48 PM IST

    Bihar Polls: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జీడీ) లీడర్, మహగత్‌బంధన్ సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ రాఘోపూర్ అసెంబ్లీ సీట్ నుంచి ఆధిక్యంలో ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈసీఐ ఇచ్చిన డేటా ప్రకారం.. బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ కంటే వెయ్యి 554ఓట్లతో యాదవ్ ఆధ

    బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : తేజస్వీ యాదవ్ కే పట్టం ?

    November 7, 2020 / 09:22 PM IST

    bihar assembly election 2020 : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్‌ 28న పోలింగ్‌ జరిగింది. రెండోదశలో 94 స్థానాలకు నవంబర్‌

    Bihar Assembly Election : ఓటరు ఎటువైపు ? ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా ?

    November 7, 2020 / 06:55 PM IST

    Bihar Assembly elections : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్‌ 28న పోలింగ్‌ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్‌ 3�

    బీహార్ లో ముగిసిన ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల

    November 7, 2020 / 06:25 PM IST

    Election polling ends in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మూడో విడత పోలింగ్ జరిగింది. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. బీహార్ రాష్ట్రంల�

10TV Telugu News