Home » maharashtra cm
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.
దీనిపై ఎలాంటి వివాదం ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం పదవిపై తనకు ఆసక్తి ఉందని అజిత్ పవార్ కూడా గతంలో ఓ సారి అన్నారు.
తమ టీమ్లో తానే టీమ్ లీడర్నని తెలిపారు.
ఇటీవల రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు. సీఎం ఏక్ నాథ్ షిండే, అతని ఫ్యామిలీతో చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ �
మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) ఏక్నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు.
విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2013లో ఈ డిమాండ్ పెద్ద ఎత్త�
‘‘తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్ ప్రధానమంత్రి నాకు చెప్పారు. లక్సెంబర్గ్ ప్రధాని నాతో ఫొటో తీసుకున్నారు. దాన్ని మోదీకి చూపించాలని చెప్పారు. జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన చాలా మందిని నేను కలిశాను. నేను మోదీ మనిషినని వారికి చెప్పాను’�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను చంపుతామంటూ ఆయనకు ఆదివారం బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఈ కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే సీఎం పీఠం దక్కించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత షిండే తన సొంత నియోజకవర్గమైన థానేలోని తన స్వగృహానికి చేరుకున్నారు.