-
Home » Maharashtra govt
Maharashtra govt
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు Y కేటగిరీ భద్రత.. కేంద్రం ప్లాన్ ఇదే!
October 21, 2025 / 05:20 PM ISTలొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించనుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల మేరకు, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అనే ఇద్దరు మాజీ…
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'లవ్ జిహాద్'పై త్వరలో కొత్త చట్టం? ఏడుగురు సభ్యులతో కమిటీ!
February 15, 2025 / 10:32 PM ISTLove Jihad Law : మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని ఈ కమిటీ, బలవంతపు మతమార్పిడులు, 'లవ్ జిహాద్'కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించే దిశగా సూచనలు చేస్తుంది.
ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా పార్థివ దేహానికి అంత్యక్రియలు..
October 10, 2024 / 08:47 AM ISTగురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్కు షాక్ ఇచ్చిన కేంద్ర సర్కారు
July 16, 2024 / 06:32 PM ISTఅధికారం దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
తనపై వచ్చిన ఆరోపణలపై స్సందించిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్
July 15, 2024 / 08:32 PM ISTరోజుకో వివాదంతో వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
Ratan Tata : పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఉద్యోగ రత్న అవార్డు ..
August 19, 2023 / 05:49 PM ISTమహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. సీఎం ఏక్ నాథ్ షిండే,డిప్యూటీ సీఎంలు చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు.
Maharashtra Bus Fire : బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర సీఎం, పీఎం ఎక్స్గ్రేషియా.. కేసీఆర్ సంతాపం
July 1, 2023 / 10:52 AM ISTమహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....
Alice D’Souza : ఆస్తి వివాదంలో 80 ఏళ్లుగా న్యాయ పోరాటం.. విజయం సాధించిన 93ఏళ్ల వృద్ధురాలు
May 7, 2023 / 01:21 PM ISTఆస్తిని సదరు మహిళకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.
Maha vs Karnataka: కర్ణాటక తీరు దారుణం.. సరిహద్దు వివాదంపై తీర్మానం ఆమోదించిన మహారాష్ట్ర అసెంబ్లీ
December 27, 2022 / 02:10 PM ISTవాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై…
No Mid-day Meal without Aadhaar card : ఆధార్కార్డు ఉంటేనే విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం .. ప్రభుత్వం సంచలన నిర్ణయం
November 29, 2022 / 11:45 AM ISTఆధార్ కార్డు లేకపోతే స్కూల్ విద్యార్ధులకు అన్నం పెట్టేదిలేదంటోంది ప్రభుత్వం. ఈ ప్రభావం లక్షలాది చిన్నారులపై పడనుంది.