Home » Maharashtra govt
Love Jihad Law : మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని ఈ కమిటీ, బలవంతపు మతమార్పిడులు, 'లవ్ జిహాద్'కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించే దిశగా సూచనలు చేస్తుంది.
గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అధికారం దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రోజుకో వివాదంతో వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. సీఎం ఏక్ నాథ్ షిండే,డిప్యూటీ సీఎంలు చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు.
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....
ఆస్తిని సదరు మహిళకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.
వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం త�
ఆధార్ కార్డు లేకపోతే స్కూల్ విద్యార్ధులకు అన్నం పెట్టేదిలేదంటోంది ప్రభుత్వం. ఈ ప్రభావం లక్షలాది చిన్నారులపై పడనుంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం రోడ్డుపై గుంతల కారణంగా 22ఏళ్ల వ్యక్తి మరణించాడు.దివా-అగాసన్ రోడ్డులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.