Home » Maharashtra govt
ప్లాన్ వర్కవుట్ అయింది.. ముంబైలో తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది.
భారత దేశంలో సోమవారం (ఏప్రిల్ 5)న 55.11 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే రికార్డు స్థాయిలో కొత్త కరోనాకేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వారాంతాలలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
Maharashtra govt మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు దాదాపు మూడు వేల పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు, మరణాల సం�
Arnab Goswami:మహారాష్ట్ర హోం మినిష్టర్ అనిల్ దేశ్ముఖ్ శనివారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్నబ్ గోస్వామిపై ఏదైనా యాక్షన్ తీసుకుందా అని ప్రశ్నించారు. బార్క్ హెడ్ పార్తో దాస్ గుప్తాతో 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ల గురించి జరిపిన చర్చలు చూసి కూడా �
Sale of loose cigarettes, beedis likely to be banned In Delhi : వదులుగా సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ఈ విషయంపై చర్చిస్తున్నారని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభ�
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
మహారాష్ట్రలో అగ్నిమాపక శాఖలోని ఓ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగానే ఉంటోంది. ఎప్పటినుంచో ఈ పోస్టు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫలితం శూన్యంగానే ఉంటోంది. కారణం.. ఆ పోస్టుకు నియమించే అభ్యర్థికి మరాఠి తప్పనిసరిగా తెలిసి ఉండాలి అనేది మహారాష్ట్ర ప్ర
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చి రాత్రికి రాత్రే బీజేపీ జతకట్టిన అజిత్.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముంద�