Home » Maharashtra govt
Maharashtra govt మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు దాదాపు మూడు వేల పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు, మరణాల సం�
Arnab Goswami:మహారాష్ట్ర హోం మినిష్టర్ అనిల్ దేశ్ముఖ్ శనివారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్నబ్ గోస్వామిపై ఏదైనా యాక్షన్ తీసుకుందా అని ప్రశ్నించారు. బార్క్ హెడ్ పార్తో దాస్ గుప్తాతో 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ల గురించి జరిపిన చర్చలు చూసి కూడా �
Sale of loose cigarettes, beedis likely to be banned In Delhi : వదులుగా సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ఈ విషయంపై చర్చిస్తున్నారని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభ�
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
మహారాష్ట్రలో అగ్నిమాపక శాఖలోని ఓ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగానే ఉంటోంది. ఎప్పటినుంచో ఈ పోస్టు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫలితం శూన్యంగానే ఉంటోంది. కారణం.. ఆ పోస్టుకు నియమించే అభ్యర్థికి మరాఠి తప్పనిసరిగా తెలిసి ఉండాలి అనేది మహారాష్ట్ర ప్ర
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చి రాత్రికి రాత్రే బీజేపీ జతకట్టిన అజిత్.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముంద�
అర్ధరాత్రి రాజకీయాలతో డిప్యూటీ సీఎంగా పదవి అందుకున్న ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్పై ఉన్న కేసులు కొట్టేశారంటూ కథనాలు వెలువడ్డాయి. రూ.72వేల కోట్ల ఇరిగేషన్ స్కాం కేసు ఉన్న పవార్పై యాంటీ కరప్షన్ బ్యూరో విచారణను ఆపేసిందని ప్రచారం జరిగింది. విద�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల ఎత్తులను బీజేపీ చిత్తు చేసింది. రాత్రికి రాత్రే ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. మరుసటి రోజే రాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్
మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఫడ్నవిస్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. బలపరీక్షపై తుది తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం(నవంబర్
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీతో కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు కలిసి విస్తృత స్థాయిలో చర్చలు జరిపాయి. ఆది నుంచి శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్త