Home » Maharashtra govt
ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్సీపీపై ఆరోపణలు చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.
మహారాష్ట్రలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్కు చేరుకున్నారు.
గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.
నా రాజీనామాను సిద్ధంగా ఉంచుతున్నాను. కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, రాజీనామా తీసుకుని గవర్నర్కు ఇవ్వొచ్చు. వాళ్లు నా ఎదురుగా వచ్చి రాజీనామా చేయాలి అని ఎందుకు అడగరు? నేను సీఎంగా ఉండకూడదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ అడ�
మహారాష్ట సీఎం ఉద్ధవ్ ఠాకరేకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ లీడర్ కమల్ నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి అతనితో చర్చించడానికి కరోనా కారణంగా కుదరడం లేదని అన్నారు.
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మహారాష్ట్ర ప్రత్యేకమని చెప్పారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది.
కోవిడ్ కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని సంతోషపడినంత సమయం కూడా లేదు కేసులు మరోసారి పెరగటానికి. గత కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో భారత్ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మళ్లీ పాత బాధలు తప�
లతా జీ కనుమూసిందని తెలియగానే ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. కొన్ని దశాబ్దాల పాటు గాత్రంతో మెప్పించారు లతా జీ. ఆమె భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు...