మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది.
కోవిడ్ కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని సంతోషపడినంత సమయం కూడా లేదు కేసులు మరోసారి పెరగటానికి. గత కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో భారత్ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మళ్లీ పాత బాధలు తప
లతా జీ కనుమూసిందని తెలియగానే ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. కొన్ని దశాబ్దాల పాటు గాత్రంతో మెప్పించారు లతా జీ. ఆమె భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు...
సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మకాలను అనుమతించడం దురదృష్టకరం
ఇక నుంచి సూపర్ మార్కెట్లలోనూ వైన్ దొరుకుతుంది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా వైన్ బాటిల్స్ ను పెద్ద కిరాణా షాపుల్లో, డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో విక్రయించేందుకు..
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోతుందా?బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో తర్వలో రానుందా?తాజాగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన
హత్య కేసులో నిందితుడిగా ఉండి పెరోల్ పై బయటకు వచ్చిన వ్యక్తి బ్యూటీషీయన్ పై అత్యాచారం చేసి పారిపోయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి క్రమంగా తగ్గుతుందని వైద్యనిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు కూడా ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రోజుకి నాలుగైదు వేలల్లో మాత్రమే కొత్త కేసులు నమ
కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో సరికొత్త కాంటెస్ట్ ప్రవేశపెట్టింది. ఈ పోటీ గెలిచిన గ్రామానికి రూ.50 లక్షలు వరకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ప్లాన్ వర్కవుట్ అయింది.. ముంబైలో తగ్గిన కరోనా కేసులు