Home » Maharashtra govt
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కోరారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్కు ఇర�
'శివుడి 12వ అవతారమే హనుమంతుడు.. హనుమాన్ చాలీసాను నిషేధించిన శివసేనను శివుడు కూడా కాపాడలేడు. హరహర మహాదేవ.. జై హింద్, జై మహారాష్ట్ర' అని కంగనా రనౌత్ వీడియో రూపంలో మాట్లాడింది. కాగా, నిన్న రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్ర
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముంబైలోని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది.
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చర్చలు జరిపిందని ప్రచారం జరుగుతోంది. రేపు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమా�
మహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీ�
ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ సమావేశంలో మంత్రులతో అన్నారని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం రేపు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉండగా, నేడు ఆ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. ఔరంగాబాద్ పేరును సాంబాజీనగర్గా మార్చేందుకు కేబి�
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేల�
మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.