Home » Maharashtra govt
శివసేన పార్టీ తమదేనని నిరూపించుకోవడానికి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన తమదేనని బలమైన వాదన వినిపించడానికి ఇరు వ
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్�
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో సమావేశమైన మహారాష్ట్ర కేబినెట్.. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సాంబాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్గా మార్చాల
సామాన్యుడికి భారమైపోయిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించారు. పెట్రోల్పై లీటరుకు రూ.5, డీజిల్పై లీటరుకు రూ.3 తగ్గిస్తున్న
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న 16 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏ అభ్య
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వర్గాన్ని ఆహ్వానిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కేబినెట్లోకి 25 మంది బీజేపీ నేతలు, 13 మంది ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన �
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో ముఖ్యమంత్రి ఇంటి ముందే పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల ఇళ్ళ వద్ద ఎలా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి.
''మెర్సిడెస్ కారు కంటే వేగంగా ఆటోరిక్షా దూసుకెళ్ళింది. ఎందుకంటే ఇది సామాన్య ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. మాది ప్రతి వర్గానికి న్యాయం చేసే సర్కారు. ఇది నా ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా మేము పాలన కొనసాగిస్తాం''అని ఏక్న�
మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే విశ్వాస పరీక్ష