Home » Maharashtra govt
మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ అధికారులు అందరూ ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తిచేసుకుని, 76వ ఏడాదికిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో
మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల
పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో ఇటీవలే సమన్లు అందుకున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ఇవాళ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వెళ్ళారు. వర్షా రౌత్తో పాటు ఆమె క
పాత్రా చాల్ (గృహ సముదాయం) కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 వరకు ఈడ�
బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్ర
ఇప్పటికే శివసేన అధికారిక కార్యాలయం ఉద్ధవ్ చేతిలోనే ఉంది. అయితే చట్ట ప్రకారం శివసేన తమకే దక్కుతుందని షిండే వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షిండే తాజాగా గుర్తు చేస్తూ.. ఎవరి దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నంబర్లు చూసుకోవాలని అన్నారు. జూన్�
అధికారం మత్తులో కూరుకుపోయిన భారతీయ జనతా పార్టీ క్రూరంగా వ్యవహరిస్తోందని, అయితే సమయం అందరికీ సమాధానం ఇస్తుందని, ఇప్పుడు చేస్తున్నదానికి భవిష్యత్లో బీజేపీ ఎక్కువగానే అనుభవిస్తుందని శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే
పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు చెందిన ముంబైలోని ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని రూ.11.50 లక్షలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సంజయ్ రౌత్న�
''సంజయ్ రౌత్ ఇంటి వద్ద ఈడీ అతిథులు ఉన్నారు. ఇదేం కుట్ర? హిందువులకు, మరాఠీ ప్రజలకు శివసేన బలాన్ని ఇస్తుంది. దీంతో పార్టీని అంతం చేసేందుకు కుట్ర జరుగుతోంది. రెబల్ క్యాంప్లో చేరిన మాజీ మంత్రి అర్జున్ ఖొత్తార్ ఓ విషయాన్ని అంగీకరించ�
శివసేన పార్టీ ఎవరిదో తేల్చే విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కోరారు. పార్టీలోని మెజారిటీ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకు�