Home » Maharashtra govt
''ఒకవేళ ఇంట్లోనే కూర్చోవాలని మా పార్టీ నాకు చెబితే నేను పార్టీ చెప్పినట్లు చేసేవాడిని. గతంలో ఇదే పార్టీ నన్ను ముఖ్యమంత్రిని చేసింది. అధికారం కోసం ఈ ప్రభుత్వంలో ఎలాంటి గొడవలూ జరగవు. కొందరు మా సర్కారుని ఈడీ ప్రభుత్వం అని అంటున్
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో ఆయనకు 164 ఓట్లు వచ్చాయి. ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరం ఉన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగిందని, వారు ప్రజల మధ్యకి వె
''దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద 115 మంది శాసన సభ్యులు ఉండగా, నా వద్ద 50 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ, ఫడ్నవీస్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నన్ను ముఖ్యమంత్రిని చేశారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది కళ్ళు తెరిపించింది'' �
మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ సాధించినప్పటికీ ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ సమయంలో శివసేన రెండున్నరేళ్ళ పాటు తమకు సీఎం పదవి కావాలని పట్టుబట్టడమే అం�
స్పీకర్ పదవికి ఆదివారం ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అదే రోజు సమావేశంలో స్పీకర్ను ఎన్నుకుని, తదుపరి రోజు ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.
'డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్కు శుభాకాంక్షలు. ప్రతి బీజేపీ కార్యకర్తకు ఫడ్నవీస్ స్ఫూర్తి. ఫడ్నవీస్ అనుభవం, నైపుణ్యాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ సంపదగా నిలుస్తాయి. మహారాష్ట్రను ఆయన అభివృద్ధ�
శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. వారితో రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ప్రమా
నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ తాము పలు ప్రతిపాదనలతో ఉద్ధవ్ ఠాక్రే వద్దకు వెళ్ళామని అన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టతరమని గ్రహించి తాము ఈ విషయాన్ని ఉద్ధవ్కు చెప్పామని వివరించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే (శివసేన తిరుగుబాటు నేత) ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని వివరించారు.