Maharashtra

    భారీ వర్షాలకు గోడ కూలి 6గురు మృతి

    October 14, 2020 / 06:28 PM IST

    6 people died due to wall collapse మహారాష్ట్రలో విషాదం జరిగింది. పండర్పూర్​ టౌన్ లోని చంద్రభాగ నది ఒడ్డున కొత్తగా నిర్మించిన కుంభార్ ఘాట్ గోడ కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం 2:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. గాయప�

    ప్రియురాలి కళ్లల్లో ఆనందం కోసం ఆమె భర్తను…..

    October 14, 2020 / 05:29 PM IST

    mumbai:పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కన్నీళ్ళు తుడవాలనుకున్నాడు…ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు… కానీ చేసిన పనికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యాడు. ముంబైలోని సమతా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సచిన�

    ఆలయాలు తెరవాలని బీజేపీ నిరసనలు..గవర్నర్ కు ఉద్ధవ్ గట్టి కౌంటర్

    October 13, 2020 / 03:58 PM IST

    Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మ‌హారాష్ట్ర‌లో ఆల‌యాలు తెర‌వాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేత‌లు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. సాయిబాబ ఆల‌యాన

    కరోనా ప్రమాదం ఇంకా ఉంది….మోడీ

    October 13, 2020 / 03:10 PM IST

    Pm Modi:తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రక వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మంగళవారం(అక్టోబర్-13,2020)ప్రధాని మోడీ తెలిపారు. రైతులు.. పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఈ నూతన చట్టాలు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం… రైతుల ఆదాయం �

    నీతో గడుపుతామని ఇద్దరు అమ్మాయిలు డాక్టర్‌కు దగ్గరయ్యారు, రూ.60 లక్షలివ్వాలని బ్లాక్ మెయిల్

    September 30, 2020 / 06:40 PM IST

    మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఇద్దరు మహిళలు ఓ డాక్టరతో గడుపుతామని చెప్పి దగ్గరయ్యారు. అనంతరం రూ.60 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయచటం మొదలెట్టారు. వీరి టార్చర్ తట్టుకోలేని డాక్టర్ పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేయించాడు. కోల్హాపూర్ లో క్లి

    వ్యభిచారం క్రిమినల్ నేరంకాదు…….వారిని వదిలిపెట్టండి

    September 26, 2020 / 03:20 PM IST

    వ్యభిచారం క్రిమిన‌ల్ నేరం కాద‌ని ……వ‌యోజ‌న మ‌హిళ‌కు త‌న వృత్తిని ఎంచుకునే హ‌క్కు ఉంద‌ని తెలుపుతూ నిర్బంధంలో ఉన్న ముగ్గురు సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ముంబై హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది.  సెప్టెంబర్ 25 గురువారం జ�

    కరోనా అప్‌డేట్: భారత్‌లో కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కవ!

    September 24, 2020 / 11:01 AM IST

    కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఇండియా. ఇప్పటికే దేశంలో మరణాలు సంఖ్య లక్షకు చేరువగా 91వేలు దాటిపోయింది. కరోనా నుంచి విముక్తి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గత ఆరు రోజులుగా కరోనా విషయంలో దేశం కాస్త ఉపశమనం కలిగ�

    COVID-19 :నేటి రాత్రి నుంచే Janata curfew

    September 18, 2020 / 02:27 PM IST

    కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తుండడం, కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో మరోసారి జనతా కర్ఫ్యూ విధించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. 2020, సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి నుంచి సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం, తిరిగి సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి నుంచి

    తల్లి అయిన మైనర్ బాలిక……సోషల్ మీడియా స్నేహితుడే తండ్రి

    September 16, 2020 / 11:45 AM IST

    ముంబైలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికను తల్లిని చేసాడు 18 ఏళ్ల యువకుడు. సోషల్ మీడియాలో పరిచయం అయి… బాలికతో స్నేహం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలో నివసించే 16 ఏళ్ల బాలికకు 2 ఏళ్�

    వీడియో కాల్స్ తో మహిళకు వేధింపులు…..నగ్నంగా కనిపించిన వ్యక్తిని చూసి షాక్

    September 15, 2020 / 06:24 PM IST

    స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయేమో అనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అకతాయిలు అకతాయిల వేధింపులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంద

10TV Telugu News