Home » Maharashtra
mumbai:పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కన్నీళ్ళు తుడవాలనుకున్నాడు…ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు… కానీ చేసిన పనికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యాడు. ముంబైలోని సమతా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సచిన�
Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. సాయిబాబ ఆలయాన
Pm Modi:తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రక వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మంగళవారం(అక్టోబర్-13,2020)ప్రధాని మోడీ తెలిపారు. రైతులు.. పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఈ నూతన చట్టాలు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం… రైతుల ఆదాయం �
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఇద్దరు మహిళలు ఓ డాక్టరతో గడుపుతామని చెప్పి దగ్గరయ్యారు. అనంతరం రూ.60 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయచటం మొదలెట్టారు. వీరి టార్చర్ తట్టుకోలేని డాక్టర్ పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేయించాడు. కోల్హాపూర్ లో క్లి
వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని ……వయోజన మహిళకు తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని తెలుపుతూ నిర్బంధంలో ఉన్న ముగ్గురు సెక్స్ వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని ముంబై హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. సెప్టెంబర్ 25 గురువారం జ�
కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఇండియా. ఇప్పటికే దేశంలో మరణాలు సంఖ్య లక్షకు చేరువగా 91వేలు దాటిపోయింది. కరోనా నుంచి విముక్తి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గత ఆరు రోజులుగా కరోనా విషయంలో దేశం కాస్త ఉపశమనం కలిగ�
కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తుండడం, కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో మరోసారి జనతా కర్ఫ్యూ విధించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. 2020, సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి నుంచి సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం, తిరిగి సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి నుంచి
ముంబైలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికను తల్లిని చేసాడు 18 ఏళ్ల యువకుడు. సోషల్ మీడియాలో పరిచయం అయి… బాలికతో స్నేహం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలో నివసించే 16 ఏళ్ల బాలికకు 2 ఏళ్�
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయేమో అనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అకతాయిలు అకతాయిల వేధింపులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంద
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�