Home » Maharashtra
అమ్మాయి తరుఫు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే కోపంతో అంతకు ముందు ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఒక యువకుడు. ముంబైలోని, మలాద్ శివారులోని, పఠావ్ వాడీ కి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది…. గుజరాత్ కు చెం�
Maharashtra Gov Face mask fine up : కరోనా టైమ్..మాస్క్ పెట్టుకోకుంటే జేబులు ఖాళీ అవుతాయని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా..చాలామంది నిర్లక్ష్యం మహమ్మారి పెరగటానికి కారణమవుతోంది. ఫైనే కదా కట్టేస్తే పోలా అనుకునే నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. దీనిపై మహారాష్ట్ర హోంమ�
Allu Arjun New Look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, భార్య స్నేహా రెడ్డి మరియు ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు వెళ్లిన పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది బన్నీ వేసిన పర్సనల్ టూర్ మాత్రమే కాదు.. ప్రొఫెషన్లో భాగమని తెలుస్తోం�
భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు సంఖ్య అరకోటికి దగ్గరగా అవుతుండగా.. గత 24 గంటల్లో దేశంలో 97,570 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 10వ తేదీన రికార్డు స్థాయిలో 96,551 కేసులు నమోదయ్య�
శివసేన పార్టీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని కంగనా ఇంటిని అక్రమ నిర్మాణమంటూ మున్సిపల్ అధికారుకు పాక్షికంగా కూల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. తన ఇంటి కూల్చివేత ఘటనపై…తాజాగా మహరాష్ట్�
Kangana Ranaut News : మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఇవాళ ముంబైలోని బాంద్రాలోని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటిని అక్రమ నిర్మాణమంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పా�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల క�
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
బ్రెజిల్ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత
దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకి