Home » Maharashtra
మహారాష్ట్ర కు చెందిన ఒక వ్యక్తి తన ఇంటి మేడ పై భాగంలో విమానాన్ని తయారు చేశాడు. కేంద్ర పభుత్వం అనుమతితో మహారాష్ట్రకు చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ దీన్ని తయారు చేశారు. పూర్తిగా భారత దేశంలోనే విమానం తయారు చేయాలనే తన రెండు దశాబ్దాల కల నెరవేరిందన�
పూణే పోలీసుల ఒక భారీ దొంగతనాన్ని ఆపగలిగారు. జ్యూయలరీ షాపులో దొంగతనం చేయటానికి సిధ్ధమవుతున్న దొంగలముఠాను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, ద్విచక్రవాహానం, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచా
ఆయుర్వేద మందుల పేరుతో కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. వెదురు బొంగుల్లో హెరాయిన్ నింపి , ఆయుర్వేద ఔష
మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�
ఔను వాళ్లిద్దరికీ పెళ్ళయ్యింది… కానీ ఆమె తన భర్తను విడిచి పెట్టింది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్దరి మనసులు కలిశాయి. ఒక్కటయ్యారు. కానీ అతడిని అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ప�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. “కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న బాలీవుడ్ మాఫియా ఒత్తిడి
చోరీలు, చైన్ స్నాచింగ్లే అతడి హాబీ. జైలుకు వెళ్లడం.. తిరిగి బయటకు రావడం.. మళ్లీ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. జైలులో శిక్ష అనుభవించినా.. అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సారి ప్లేస్ మార్చి మరీ స్కెచ్ లు వేశాడు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్�
దేశంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఎప్పుడూ ముందంజలోనే ఉంది. దీని కట్టడికి మెడిసిన్ కోసం అనేక దేశాలతో పాటు భారత్ కూడా విశేషంగా కృషి చేయటం..వాటికోసం ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని విధ
ఫీజుల పేరుతో లక్షలు లక్షలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల గురించి విన్నాం. ఫీజు కట్టలేని విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాళ్లు, టీచర్ల గురించి విన్నాము. ఇలాంటి వార్తలు విన్న ప్రత�