Maharashtra

    మాస్క్ లతో మాంగల్యం తంతునానేనా: పెళ్లితో ఒక్కటైన HIV జంటలు

    July 7, 2020 / 02:47 PM IST

    HIV పాజిటివ్ వచ్చినవారిని సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది. కానీ HIV తోటి మనుషుల నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి సమాజానికి దూరంగా..అన్నింటికీ సుదూరంగా బ్రతుకులు వెళ్లబుచ్చుతున్నారు HIV బాధితులు. అటువంటివారికి అండగా మేమున్నామం�

    పైశాచికానందం…కిడ్నాప్, ప్రయివేట్ భాగాలపై శానిటైజర్

    July 7, 2020 / 08:03 AM IST

    కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లిన ఉద్యోగి సంస్ధ డబ్బు వాడుకున్నాడని అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది యాజమాన్యం. కంపెనీ సొమ్ము వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. రెండు రోజులపాటు బంధించి,

    మహారాష్ట్రలో దంచి కొడుతున్న వర్షాలు…నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

    July 4, 2020 / 08:59 PM IST

    మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడ తెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సి�

    కామపిశాచి, దుకాణానికి వచ్చిన మహిళను హత్య చేసి మృతదేహంతో సెక్స్

    July 4, 2020 / 03:51 PM IST

    షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచ

    భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు, 442 మరణాలు, తమిళనాడులో లక్ష దాటాయి

    July 4, 2020 / 10:45 AM IST

    దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో 20వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. గ‌డిచిన 24గంట‌ల్లో 22వేల 771 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల

    సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ఐదుగురి మృతి

    July 3, 2020 / 07:11 PM IST

    సరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జల�

    Mission Begin Again : జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!

    June 29, 2020 / 04:14 PM IST

    మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నెల పూర్తి వరకు లాక్ డౌన�

    ఐఆర్ఎస్ అధికారి రాసలీలలు….రెండేళ్లుగా మహిళతో ఎఫైర్

    June 22, 2020 / 07:03 AM IST

    పెళ్లానికి విడాకులిచ్చానని…నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళను రెండేళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేసిన  ఐఆర్ఎస్ అధికారి ఉదంతం మహారాష్ట్రలో  వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఒక ఐఆర్ఎస్ అధికారి రెండేళ్లుగా తనను శారీర

    కరోనా లేటెస్ట్ అప్‌డేట్: దేశంలో 70వేలకు చేరుకున్న కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో..!

    May 12, 2020 / 04:54 AM IST

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనావ

    గవర్నర్ చేతిలో మహా సీఎం భవిష్యత్తు…ఉద్దవ్ ఉద్యోగం ఊడుతుందా!

    April 28, 2020 / 10:59 AM IST

    మహారాష్ట్ర సీఎం పదవిని ఉద్దవ్ ఠాక్రే కోల్పోనున్నాడా?మహారాష్ట్ర కొత్త సీఎంగా ఆదిత్య ఠాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారా?మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలను వ్�

10TV Telugu News