Home » Maharashtra
పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (PPE)కరోనా నుంచి కాపాడుకోవడానికే కాదు.. దొంగతనాలకీ వాడేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన జ్యూయలరీ షాప్ ను బద్దలగొట్టి 780గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. జ్యూయలరీ షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధ�
HIV పాజిటివ్ వచ్చినవారిని సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది. కానీ HIV తోటి మనుషుల నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి సమాజానికి దూరంగా..అన్నింటికీ సుదూరంగా బ్రతుకులు వెళ్లబుచ్చుతున్నారు HIV బాధితులు. అటువంటివారికి అండగా మేమున్నామం�
కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లిన ఉద్యోగి సంస్ధ డబ్బు వాడుకున్నాడని అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది యాజమాన్యం. కంపెనీ సొమ్ము వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. రెండు రోజులపాటు బంధించి,
మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడ తెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ముంబైలోని హిండ్మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సి�
షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచ
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో 20వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. గడిచిన 24గంటల్లో 22వేల 771 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6లక్షల
సరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జల�
మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నెల పూర్తి వరకు లాక్ డౌన�
పెళ్లానికి విడాకులిచ్చానని…నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళను రెండేళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేసిన ఐఆర్ఎస్ అధికారి ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఒక ఐఆర్ఎస్ అధికారి రెండేళ్లుగా తనను శారీర
దేశవ్యాప్తంగా లాక్డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనావ