Maharashtra

    మహారాష్ట్రలో 690కి చేరిన కరోనా కేసులు…దేశంలో 20శాతం కేసులు ఇక్కడే

    April 5, 2020 / 12:37 PM IST

    మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కంటిన్యూస్ గా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 690కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశఆర్థిక రాజధాని

    భారత్ లో 1000కి చేరువలో కరోనా కేసులు…24గంటల్లో 106 కేసులు,6మరణాలు

    March 29, 2020 / 02:12 PM IST

    దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయని,6 మరణాలు సంభవించాయని  ఆదివారం(మార్చి-29,2020) కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 979 కరోనా కేసులు నమోదయ్యాయని,25మరణాలు సంభవించాయన�

    మహారాష్ట్రలో కరోనా విజృంభణ…ముంబైలో 40ఏళ్ల మహిళ మృతి

    March 29, 2020 / 10:54 AM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�

    టీవీ సీరియల్ ఇన్స్పిరేషన్ : ఒక నేరం తప్పించుకునేందుకు మరో నేరం

    March 29, 2020 / 07:30 AM IST

    మహారాష్ట్రలోని హంగార్గ్‌ ప్రాంతంలోని షోలాపూర్‌ రోడ్‌కు చెందిన రసూల్ సయ్యద్ అక్కడి ఓ ఫంక్షన్‌ హాల్‌లో రోజు వారి కూలీగా పని చేసేవాడు. ఎన్నాళ్లిలా కూలీ బతుకుతో జీవితం గడుపుతాం….విలాసవంతంగా బతకాలనుకున్నాడు. డబ్బును తేలిగ్గా సంపాదించాలను�

    ఏప్రిల్ 15 తర్వాత భారత్‌లో కరోనా విశ్వరూపం చూపించనుందా?

    March 23, 2020 / 03:28 PM IST

    దేశంలో ఇంకా కరోనా పూర్తిగా స్థాయిలో చెలరేగలేదు. ఏప్రిల్ 15నాటికి దేశంలో లక్షల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చన్నది ఓ అంచనా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? కరోనా కట్టడికి

    దేశంలో 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య

    March 23, 2020 / 04:47 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యానికి మృతుల సంఖ్య వేల సంఖ్యలో ఉండగా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో 74కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ

    మహారాష్ట్రలో జనత కర్ఫ్యూ పొడిగింపు

    March 22, 2020 / 10:56 AM IST

    మహమ్మారి కోవిడ్ 19 వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్

    భారత్‌లో 6వ కరోనా మరణం, 38ఏళ్ల వ్యక్తి మృతి

    March 22, 2020 / 06:37 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా

    భారత్‌లో 5కి చేరిన కరోనా మరణాలు

    March 22, 2020 / 05:10 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. భారత్ కరోనా మరణాల సంఖ్య 5కి పెరిగింది. ముంబైలోనే రెండో మరణం చోటు చేసుకుంది. ఆది�

    పబ్లిక్‌లో తుమ్మాడని చితకబాదారు: కరోనా కష్టాలు

    March 20, 2020 / 01:51 AM IST

    కరోనా వ్యాప్తి కంటే ప్రచారమే భయంకరంగా మారింది. నిర్లక్ష్యం పనికిరాదని జాగ్రత్త తప్పనిసరి అని చెప్తుంటే అది ఇంకాస్త పెరిగి.. తీవ్ర రూపం దాల్చింది. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మాడని దానిపై నుంచి తోసేసి చితకబాదారు

10TV Telugu News