Home » Maharashtra
భారత్లో కరోనా వైరస్ నెమ్మదిగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నప్పనటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. వ�
భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద కరోనా వైరస్ వల్ల ముగ్గురు చనిపోయారు. మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 41 కరోనా పాజిటివ్ కేసులు న�
భారత్ లో ఇవాళ(మార్చి-17,2020)కరోనా సోకి ఓ వ్యక్తి మరణించాడు. కరోనాసోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్లో కరోనా సోకి మరణించిన వారిస�
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�
కరోనా వైరస్ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక�
ఇప్పుడే వస్తానన్న కొడుకు ఇంకా రాలేదు. సాయంత్రం అవుతోంది. తల్లిదండ్రుల్లో కంగారు. ఒక్కటే టెన్షన్. ఎక్కడ పోయాడో ? ఏమైందోనని. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్. తమ కొడుకు కనబడడం లేదని. పోలీసులు గాలిస్తున్నారు. అంతలోనే షాక్. ఓ వీడియో వారందరినీ భయకంపి
భారతదేశంలో కరోనా చాపకిందనీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలకు పాకుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు..ఇక్కడ కరోనా వైరస్ వ్యాధితో చనిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోగా..మహారాష్ట్రలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. బుల్దానా జిల్లా ఆ�
కరోనా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రని వణికిస్తోంది. ఇప్పటికే కేరళ,కర్ణాటక,ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాల్స్,స్కూల్స్,కాలేజీలు మూసివేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముంబై, నవీ ముంబై, పూణె, ప
పక్కనోడు ఏమరుపాటుగా ఉంటే చాలు వాడి జేబులో సొమ్ములు కాజేసే మాయగాళ్లు ఉన్న కాలం ఇది. సిటీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడో, రైల్వే స్టేషన్ వద్ద రద్దీలో నగలు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్ లు పోగోట్టుకుని లబోదిబోమనేవాళ్లు ఎంతమందో ఉన్నారు. కానీ రోడ్డుప�
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)చీఫ్,కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు. ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను కూలదోసి అధికారం చేపట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఉంటుందని అథవాలే పరోక్షంగా స�