Maharashtra

    మహారాష్ట్ర సీఎం ఇంటికి చేరిన కరోనా వైరస్

    April 21, 2020 / 11:58 AM IST

    మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్

    మందుబాబులకు గుడ్ న్యూస్, మద్యం షాపులు తెరుస్తారట, కానీ ఓ కండీషన్

    April 21, 2020 / 10:12 AM IST

    లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో వైన్స్ షాపులు క్లోజ్ లో ఉన్నాయి. మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు

    53మంది జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్

    April 20, 2020 / 12:14 PM IST

    మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం

    వలస కార్మికుడికి కరోనా పాజిటివ్.. రిలీఫ్ క్యాంప్ మూసివేత

    April 17, 2020 / 01:07 AM IST

    మహారాష్ట్రలోని నాసిక్‌లో సహాయ శిబిరంలో ఉన్న 318 వలస కార్మికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. 24 ఏళ్ల వలస కార్మికుడు నాసిక్‌లో కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ముంబై నుండి ఉత్తర భారతదేశం వైపు వెళ్లిపోవా

    మురికివాడలో భయాందోళనలు : ధారావిలో 43కి చేరిన కరోనా కేసులు

    April 12, 2020 / 06:32 AM IST

    ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివా�

    భారత్ లో 8వేలు దాటిన కరోనా కేసులు…24 గంటల్లో 34 మరణాలు

    April 12, 2020 / 05:42 AM IST

    కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్‌ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�

    1700కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం: సొంతూరికి వెళ్లాలని మహారాష్ట్ర నుంచి ఒడిశా వరకూ

    April 11, 2020 / 02:39 PM IST

    సొంతూరికి వెళ్లడం ఒకటే టార్గెట్. 20 ఏళ్ల కుర్రాడి దగ్గర రూట్ మ్యాప్ కూడా లేదు. కేవలం అతనికి తెలిసింది రైల్వే స్టేషన్ల పేర్లు మాత్రమే. మహారాష్ట్ర నుంచి ఒడిశా వరకూ అతను ప్రయాణం చేయడానికి అవే ఆధారం. ఒడిశాలోని జైపూర్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని స�

    Tablighi Jamaat సభ్యుడు సూసైడ్

    April 11, 2020 / 10:33 AM IST

    30 సంవత్సరాల వయస్సున్న తబ్లిగీ జమాత్ సభ్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా అనారోగ్యం పెరుగుతుండటంతో హాస్పిటల్ కు వెళ్లి టెస్టుటు చేయియంచుకున్నాడు. కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఐసోలేషన్ వార్డులో ట్రీట్ మెంట్

    మహారాష్ట్రకు మీరు కావాలి : మెడికల్ ఫీల్డ్ అనుభవమున్న రిటైర్డ్ ఆర్మి సిబ్బందికి ఉద్దవ్ విజ్ణప్తి

    April 8, 2020 / 10:28 AM IST

    మహారాష్ట్రలో కరోనా కేసులు 1000 దాటిన నేపధ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. మెడికల్ ఫీల్డ్ లో,నర్సస్,వార్డ్ బాయ్స్ అనుభవం కలిగిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అందరూ మరియు ట్రెనింగ్ పూర్తి చేసుకొని ఆ పనిలో చేరుకుండా వేరే కారణా�

    నిబంధనలు పట్టించుకోని మహారాష్ట్ర ఎమ్మెల్యే…బర్త్ డే వేడుకలు

    April 6, 2020 / 04:10 AM IST

    లాక్ డౌన్ అయితే ఏంటీ ? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది బర్త్ డే..ఏం వేడుకలు చేసుకోవద్దా ? పేదలకు సహాయం చేయవద్దా ? అనుకున్నారో ఏమో..మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే. దేశం యావత్తు లాక్ డౌన్ లో కొనసాగుతుండగానే ఆయన వందల మంది పేదలకు నిత్యావసర సరుకులు �

10TV Telugu News