Home » Maharashtra
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)చీఫ్,కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు. ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను కూలదోసి అధికారం చేపట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఉంటుందని అథవాలే పరోక్షంగా స�
మహారాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అన్నీ ప్రయత్నాలను చేస్తున్నారు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(MNS)అధినేత రాజ్ ఠాక్రే. రాబోయే కాలంలో మహా రాజీకీయాలను శాసించాలని భావిస్తున్న ఆయన ఇటీవల తన పార్టీ జెండాను కూడా మార్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో శ�
చదువుకోవటానికి వచ్చిన బాలిక బాత్రూమ్లో ప్రసవించింది. పుట్టిన బిడ్డను అక్కడే ఉన్న బకెట్లో పడవేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో చోటు చేసుకుంది. ధూలే జిల్లాలోని సాక్రి పట్టణంలోని సావిత్రిబాయి పూలే ఆదివాసీ హాస్టల్లో ఫిబ్రవర
మహారాష్ట్రలోని ఓ జిల్లాలో స్యూల్ విద్యార్థిని కలెక్టర్గా ఎంపికయ్యారు. అదేలా అసలు స్కూల్ అమ్మాయి కలెక్టర్ అవ్వడమేంటని అనుకుంటున్నారా. విషయమేంటంటే.. ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం �
మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఓ మహిళా డాక్టర్ సలహాలు తీసుకుంటూ హాజరవుతున్నారు. అదేంటీ అసెంబ్లీ సమావేశాలకు..డాక్టర్ సలహాలకు సంబంధమేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ఎమ్మెల్యే 8 నెలల గర్భణి. ఆమె పేరు నమితా ము
ఏపీలో నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి సీఎం జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అత్యాచారాల వంటి అఘాయిత్యాలకు పాల్పడితే..21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు ఉరి శిక్ష పడేల�
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్
మహారాష్ట్రంలో కానిస్టేబుల్ గా పనిచేసే లలిత్ సాల్వే అనే లేడీ కానిస్టేబుల్ పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకుని ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి స్థానికంగా పెద్ద విశేషంగా మారింది. వివరాల్లోకి వెళితే..బీడ్ జి
‘మేం ఎవరినీ ప్రేమించం..ప్రేమ పెళ్లి చేసుకోం’: ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 ముందు రోజు మహారాష్ట్రలోని అమరావతి పరిధి బాలికలు చేసిన ప్రతిజ్ఞ వైరల్గా మారింది. ఓ గర్ల్స్ కాలేజ్ (జూనియర్ కాలేజ్) లో బాలికలతో ఆ స్కూల్ సిబ్బందిలోని ఒకరు వాలంటైన్స్ డే చే�