Maharashtra

    మహారాష్ట్రలో సీబీఐకి ‘నో’ ఎంట్రీ…ఉద్దవ్ సంచలన నిర్ణయం సరైనదే

    October 22, 2020 / 08:48 PM IST

    Maha govt withdraws general consent clause for CBI కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సాధారణ సమ్మతి(general consent)ని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఆ రాష్ట్రంలో ఏదైనా కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వ అనుమతిని సీబీఐ

    ఏకంగా బస్టాప్ నే ఎత్తుకుపోయిన దొంగలు..పట్టిస్తే బహుమతి

    October 22, 2020 / 11:27 AM IST

    Pune.Bus stop theft : దొంగలు అంటే నగలు..డబ్బు..విలువైన వస్తువులు దోచుకుపోతారు. అలాగే కార్లు..బైకులు వంటివి కూడా ఎత్తుకుపోతారు. ఇటీవల కాలంలో బస్సులు..లారీ వంటి పెద్ద పెద్ద వాహనాల్ని కూడా ఎత్తుకుపోతున్నారు. కానీ బస్టాప్ ను దొంగిలించుకోవటం ఎక్కడన్నా చూశారా? ప

    మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్…NCPలోకి ఏక్​నాథ్​ ఖడ్సే

    October 21, 2020 / 03:37 PM IST

    Eknath Khadse Quits BJP For NCP మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్​ నాయకుడు ఏక్​నాథ్​ ఖడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఈ సందర్భంగా ఏక్​నాథ్​ ఖడ్సే తెలిపారు. దేవేంద్ర �

    లోయలో పడ్డ బస్సు ….అయిదుగురు దుర్మరణం

    October 21, 2020 / 11:40 AM IST

    Maharashtra accident : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మల్కాపూర్ నుంచి సూరత్‌ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడగా.. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.మరో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఖామ్‌చౌందర్‌ గ్రామ సమీపంలో మంగ

    పోలీసు చెంప ఛెళ్లుమనిపించిన మహిళా మంత్రికి 3 నెలల జైలుశిక్ష

    October 19, 2020 / 11:10 AM IST

    Maharashtra women minister 3 mounths jail : డ్యూటీ ఉన్న పోలీసు మీద చేయి చేసుకున్న ఓ మహిళా మంత్రికి ధర్మాసనం మూడు నెలల జైలుశిక్ష విధించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. జైలుశిక్షతో పాటు రూ.15 వేల 500 జరిమానా కూడా విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖామంత్రి

    భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టులు హతం

    October 18, 2020 / 09:26 PM IST

    Five Naxals killed in gunbattle మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొసమి-కిసనెల్లి అటవీప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసా�

    వేలానికి దావూద్ ఇబ్రహీం ఆస్తులు

    October 18, 2020 / 03:13 PM IST

    Dawood Ibrahim’s 7 Maharashtra properties భారత్ తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్​ వరల్డ్​ డాన్​, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్​ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలానికి వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(SAFEMA) కిం�

    మహారాష్ట్ర జాలరి వలలో పడ్డ రెండు తలల షార్క్ ఫిష్ పిల్ల..

    October 16, 2020 / 05:44 PM IST

    Double headed shark fish : రెండు తలల పాములు చూశాం..రెండు తలతో పుట్టిన గేదె దూడల్ని చూశాం. మేకల్ని కూడా చూశాం. కానీ రెండు తలలు ఉన్న షార్క్ చేపని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? మహారాష్ట్రలో రెండు తలలు ఉన్న ఓ షార్క్ చేప జాలరి వలలో పడింది. అటువంటి చేపల్ని ఎప్పుడూ చూడని

    జైల్లో ఉరి వేసుకున్న ఖైదీ కడుపులో సూసైడ్ నోట్..! పాలిథిన్ కవరులో బైటపడ్డ వైనం

    October 16, 2020 / 05:26 PM IST

    Nashik prisoner : ఓ హత్యా నేరంలో నాసిక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శిక్ష పూర్తి చేసుకుని మరికొన్ని నెలల్లోనే విడుదల కానున్న ఆ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు సిబ్బంది వేధిపులతోనే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వ�

    భారీ వర్షాలకు గోడ కూలి 6గురు మృతి

    October 14, 2020 / 06:28 PM IST

    6 people died due to wall collapse మహారాష్ట్రలో విషాదం జరిగింది. పండర్పూర్​ టౌన్ లోని చంద్రభాగ నది ఒడ్డున కొత్తగా నిర్మించిన కుంభార్ ఘాట్ గోడ కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం 2:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. గాయప�

10TV Telugu News