Home » Mahatma Gandhi
Significance of Dandi March led by Mahatma Gandhi : ఉప్పు సత్యాగ్రహం.. దండి మార్చ్.. అప్పుడు మహత్మాగాంధీ ఎందుకు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టాల్సి వచ్చింది? అనేదానిపై చాలామందికి దాని ప్రాముఖ్యత గురించి చిన్నప్పటి పుస్తకాల్లో చదివే ఉంటారు. అప్పటి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమ�
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ? లేక ఎవరైనా చేశారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Mahatma Gandhi’s great-grandson : కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఈ వైరస్ సోకుతోంది. కొంతమంది మరణిస్తున్నారు కూడా. తాజాగా..మహాత్మాగాంధీ మనవడు సతీష్ ధుపేలియా Johannesburg లో చనిపోయారు. న్యుమోనియాతో పాటు కోవిడ్ – 19తో ఆయన బాధ పడుతున్నారు.
Mahatma Gandhi’s alarm-pocket- watch : మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారానికి భారీ రెస్పాండ్ వచ్చింది. బ్రిటన్ లో జరిగిన ఓ వేలం పాటలో 11 లక్షల 82 వేల 375 రూపాయలు (12 వేల పౌండ్లు) అమ్ముడుపోయింది. ఈ గడియారం కాస్త పగిలిపోయినా..ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపాడు. �
Bank Holidays : బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి. అక్టోబర్ నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు పని చేయవు. పండుగలు, సాధారణ సెలవులు వచ్చాయి. సెలవుల్లో రెండు, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం..అన్ని ప్�
మహాత్మాగాంధీజీ వాడిన కళ్లద్దాలను ఎంత రేటు పెట్టి కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గాంధీజీ వాడిన కళ్లద్దాలను యూరప్లో ఈస్ట్ బ్రిస్టల్ సంస్థ వేలంపాటకు పెట్టగా 2 కోట్ల 55 లక్షల 906 రూపాయలకు ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నాడు. ఆరు నిమిషాలపాట�
భారత జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఓ నాణెంను ముద్రించేందుకు బ్రిటన్ పరిశీలిస్తోంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి (British Finance Minister) రిషి సునాక్ రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ (ఆర్ఎంఐసీ) Royal Mint Advisory Committee (RMAC)కి సూచించారు. నల్లజాతి, ఆసియ, ఇతర మైనార్టీ వర్గాలప�
తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, అంధులకు బ్లైండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తు�
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని