Mahatma Gandhi

    75ఏళ్లు.. మహాత్మా గాంధీ సారథ్యంలోని ‘దండి మార్చ్’ ప్రాముఖ్యత ఇదే

    March 12, 2021 / 08:48 PM IST

    Significance of Dandi March led by Mahatma Gandhi : ఉప్పు సత్యాగ్రహం.. దండి మార్చ్.. అప్పుడు మహత్మాగాంధీ ఎందుకు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టాల్సి వచ్చింది? అనేదానిపై చాలామందికి దాని ప్రాముఖ్యత గురించి చిన్నప్పటి పుస్తకాల్లో చదివే ఉంటారు. అప్పటి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమ�

    గాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ?

    March 11, 2021 / 05:02 PM IST

    జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ? లేక ఎవరైనా చేశారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    కరోనాతో గాంధీ మనవడు మృతి

    November 23, 2020 / 11:10 AM IST

    Mahatma Gandhi’s great-grandson : కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఈ వైరస్ సోకుతోంది. కొంతమంది మరణిస్తున్నారు కూడా. తాజాగా..మహాత్మాగాంధీ మనవడు సతీష్ ధుపేలియా Johannesburg లో చనిపోయారు. న్యుమోనియాతో పాటు కోవిడ్ – 19తో ఆయన బాధ పడుతున్నారు.

    గాంధీ పాకెట్ గడియారం @ 11.82 లక్షలు

    November 22, 2020 / 11:52 PM IST

    Mahatma Gandhi’s alarm-pocket- watch : మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారానికి భారీ రెస్పాండ్ వచ్చింది. బ్రిటన్ లో జరిగిన ఓ వేలం పాటలో 11 లక్షల 82 వేల 375 రూపాయలు (12 వేల పౌండ్లు) అమ్ముడుపోయింది. ఈ గడియారం కాస్త పగిలిపోయినా..ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపాడు. �

    October నెలలో Bank Holidays

    October 1, 2020 / 11:56 AM IST

    Bank Holidays : బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి. అక్టోబర్ నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు పని చేయవు. పండుగలు, సాధారణ సెలవులు వచ్చాయి. సెలవుల్లో రెండు, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం..అన్ని ప్�

    గాంధీజీ కళ్లద్దాలు…ఎంతకు అమ్ముడయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

    August 23, 2020 / 05:07 PM IST

    మహాత్మాగాంధీజీ వాడిన కళ్లద్దాలను ఎంత రేటు పెట్టి కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గాంధీజీ వాడిన కళ్లద్దాలను యూరప్‌లో ఈస్ట్ బ్రిస్టల్ సంస్థ వేలంపాటకు పెట్టగా 2 కోట్ల 55 లక్షల 906 రూపాయలకు ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నాడు. ఆరు నిమిషాలపాట�

    మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం నాణెంను పరిశీలిస్తున్న UK

    August 2, 2020 / 12:10 PM IST

    భారత జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఓ నాణెంను ముద్రించేందుకు బ్రిటన్ పరిశీలిస్తోంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి (British Finance Minister) రిషి సునాక్ రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ (ఆర్ఎంఐసీ) Royal Mint Advisory Committee (RMAC)కి సూచించారు. నల్లజాతి, ఆసియ, ఇతర మైనార్టీ వర్గాలప�

    తెలంగాణకు దేవుడిచ్చిన బహుమతి, గాంధీ తర్వాత అంత గొప్ప నాయకుడు కేసీఆర్

    February 16, 2020 / 09:28 AM IST

    తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, అంధులకు బ్లైండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప

    గాంధీ స్వరాజ్యం ఓ పెద్ద డ్రామా: బీజేపీ ఎంపీ

    February 3, 2020 / 04:24 PM IST

    భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తు�

    CAAతో మహాత్ముడి కల సాకారం : మళ్లీ చెబుతున్నా.. పౌరసత్వం ఇచ్చేది, రద్దు చేసేది కాదు

    January 12, 2020 / 06:20 AM IST

    దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని

10TV Telugu News