-
Home » Mahindra group
Mahindra group
ఉద్యోగులకు వారానికి 90 గంటల పనిపై ఆనంద్ మహింద్రా ఏమన్నారంటే?
January 11, 2025 / 10:45 PM ISTAnand Mahindra : వారానికి 90 పనిగంటలపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంచనలన కామెంట్స్ చేశారు. ఈ పనివిధానాన్ని ఆయన తప్పుబట్టారు.
Anand Mahindra : భారీ వర్షంలో మనుష్యుల మధ్య ఆశ్రయం పొందిన జింకలు .. మనుసు దోచుకున్న ఆనంద్ మహీంద్రా వీడియో
July 29, 2023 / 06:14 PM ISTఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
Anand Mahindra : మహిళ క్రియేటివిటీ నచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర
July 9, 2023 / 11:39 AM ISTవ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహం అందిస్తారు. తాజాగా ఓ మహిళ క్రియేటివిటీ నచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేసారాయన.
Anand Mahindra : వర్షం ఎంజాయ్ చేస్తున్న బుడ్డోడు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్
June 29, 2023 / 01:07 PM ISTతొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో…
Anand Mahindra: భారత ఆర్మీ కోసం.. మహీంద్ర వాహనాలు.. మొట్టమొదటిసారి డెలివరీ
June 17, 2023 / 09:02 PM ISTడెలివరీకి సంబంధించిన వీడియో, ఫొటోలను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Anand Mahindra : 5 నుండి 95 దాకా AI క్రియేట్ చేసిన స్త్రీ మూర్తి రూపం .. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియోలో చూడండి.
April 25, 2023 / 11:42 AM IST5 ఏళ్ల వయసుకి 95 ఏళ్ల వయసుకి మనిషి రూపంలో అనేక మార్పులు వస్తాయి. ఓ స్త్రీ రూపంలో ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో తెలిపే అందమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్…
Keshub Mahindra: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూత
April 12, 2023 / 02:12 PM ISTకేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్కు చైర్మన్గా పనిచేశారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్గా గుర్తింపు పొందిన కేశబ్ మహీంద్రా 2012 ఆగస్టులో…
కరోనా నియంత్రణకు వెంటిలేటర్ల తయారీకి మహీంద్రా గ్రూపు రెడీ, రిసార్ట్స్ను హెల్త్కేర్ హోమ్స్గా మార్చనుంది.
March 22, 2020 / 09:33 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజువారీగా కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీని కారణంగా ఆరోగ్య సంరక్షణకు అవసరమైన వస్తువుల సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్…