Home » Maize Cultivation
Maize Cultivation : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.
Maize Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహారపంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్ వరి తర్వాత అపరాలపంటలను సాగు చేయటం అనవాయితీగా వుంది.
ఈ విధానంలో తక్కువ కూలీలు, తక్కువ ఖర్చుతో పైర్లు సాగు వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. జీరో టిల్లేజి వ్యవసాయం కాకుండా నేలను దున్ని, మెత్తటి దుక్కి తయారు చేసుకొనిపైరు విత్తుకోవాలంటే సమయం వృధాఅవుతుంది.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తోంది. రెండేళ్లుగా కత్తెర పురుగు సమస్య వెన్నాడుతున్నా, దీని అరికట్టే చర్యల పట్ల రైతుల్లో అవగాహన పెరగటంతో సాగులో భరోసా పెరిగింది.
మొక్కజొన్న పూతకు ముందు పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలో నీరు తప్పని సరి అవసరం. ముఖ్యంగా మొక్కజొన్న అధిక తేమను, అధిక బెట్టను తట్టుకోలేదు. ఇది గుర్తించి రైతులు సరైన సమయంలో సరైన విధంగా నీటితడులను అందించినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చు.
వరికి ప్రత్యామ్నాయంగా మెక్కజోన్న సాగుచేపట్టగా దిగుబడులను పొందారు. దీంతో ఈ ఏడాది కూడా మెక్కజోన్న పంట అధిక విస్తీర్ణంలో వేశారు. అయితే మారిన వాతావరణ పరిస్దితుల కారణంగా పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రనష్టం వాటిల్లింది.
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పంట చేతికోచ్చే సమయంలో తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్తితి లేదు. ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గత ఏడాది ఈ పురుగు దాడివల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగుచేసే రైతులు బయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్థుతం అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందటం కష్టం.