-
Home » Majority
Majority
తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో
Bihar Nitish Kumar CM Post : ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా సీఎం కుర్చీ నితీశ్ కే..17 ఏళ్లుగా బీహార్ను ఏలుతున్న అపర చాణుక్యుడు
ఎవరికెన్ని సీట్లు వచ్చినా.. సీఎం సీటు మాత్రం నితీశ్దే అన్నట్లుగా ఉంది బీహార్ పరిస్థితి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా రాజకీయ అపర చాణుక్యుడు నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా సీఎం కుర్చీ న�
Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
వచ్చే ఏడాది మార్చిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయాల్ని వదిలేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల వరకు
IPL 2022: చెన్నైకి ఎదురుదెబ్బ.. రూ. 14కోట్ల ఆటగాడు అవుట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతుంది.
MAA EC Members: గెలిచిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు వీళ్లే!
విష్ణు, ప్రకాష్రాజ్ కౌగిలింతతో ప్రారంభమైన పోలింగ్ నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది.
MAA Elections: భారీ మెజారిటీతో గెలిచిన మంచు విష్ణు.. మొత్తం గెలిచినవారు వీరే!
‘మా’ అసోసియేషన్కు పాతికేళ్ల చరిత్ర ఉంది. ఎన్నో ఎన్నికలు జరిగాయి.
Israel : మాస్క్ లు పెట్టుకోవాల్సిన అవసరం లేదంట…వైరస్ ను ఎదుర్కొన్నారంట
కరోనా వైరస్ ను ఎదుర్కొన్నాం..ఇక మాస్క్ లతో పని లేదంటోంది అక్కడి ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్…అత్యధిక స్థానాల్లో దూసుకుపోతున్న వైసీపీ
Panchayat election counting in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. పోలింగ్ జరిగిన మేజారిటీ ప్రాంతాల్లో మరోవైపు కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను అధికారులు కట�
కవితదే విజయం – కేటీఆర్
KTR Focus On Nizamabad MLC Elections : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS పార్టీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. అన్ని ఎన్నికల్లో మోగిస్తున్నట్లే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించాలని స్థానిక సంస్థల ప్రజ�
భారత్ మాత విజయం… గ్రాండ్ విక్టరీ తర్వాత కేజ్రీవాల్ తొలి పలుకులు
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్ విజయ�