Home » Making
ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. సౌర శక్తితో విద్యుత్తును తయారుచేసే వస్త్రాన్ని తయారు చేశారు. ఆ వస్త్రంతో అంగీ, ప్యాంటు కుట్టించుకొంటే సరి. ఫోన్లు, స్మార్ట్వాచ్లను జేబులో పెట్టేసి
తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు.
ఈ కేక్ కట్ చేసే ధైర్యముందా? చేసి తినగలరా?! అనిపించే కేక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అదేంటో చూసేయండీ..
ప్రముఖ వ్యాపార వేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా ను పోర్న్ వీడియోలు తీశాడనే కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమతో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు తీశాడని పలువురు నటీమణులు చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు స�
వీకెండ్ వ్యవసాయంపై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ నగర శివారుల్లో స్థలాలు కొని వాటిల్లో పండ్ల తోటల్ని..కొంత స్థలంలో షెడ్లు నిర్మించి వాటిలో కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నారు. అలా ఇటు ఉద్యోగాలు..అటు వీకెండ్ వ్యవసాయాలు చేస్తు మంచ
‘బాఘీ 3’ - ‘దస్ బహానే 2.O’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లవైపు చూస్తుంటే చైనా మాత్రం అంతకుమంచి అంటోంది. చైనీయులు ఎలక్ట్రిక్ కార్ల నుండి ఎలక్ట్రిక్ విమానాలకు వెళుతున్నారు. చైనా తయారుచేసిన నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ విమానం టెస్ట్ విజయంవంతం అయినట్లు ఆ దేశ మీ
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడంతా E కాలం నడుస్తోంది. అదేనండీ ఎలక్ట్రానిక్ హవా. ఎలక్ట్రానిక్ వాహనాల కాలం వచ్చేసింది. నో సౌండ్ నో పొల్యూషన్. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..వాటితో పెరిగే వాతావరణ కాలుష్యం వెరసి E వాహనాల డిమాండ్ వచ్చింది. ఫోర్ వీలర్లు, ట
బెంగళూరులోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నైలో ఈ డ్రగ్స్ మాఫియా విస్తరించినట్లు తెలిసింది. పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో.. హైదరాబాద్లోని నాచారంలోని ల్యాబ్ పై దాడి