Home » malaria
దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
దేశంలోని మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త వెల్లడించింది. మలేరియా జ్వరాలు రాకుండా ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ను వెల్కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మద్ధతుతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాల
సాధారణంగా మలేరియా, లెప్టోస్పిరోసిస్, డెంగీ ఒకేసారి సోకడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా.
మలేరియా బారిన పడుతున్న ప్రజలకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూన్వాలా తాజాగా శుభవార్త వెల్లడించారు. మలేరియాకు వ్యాక్సిన్ను తమ కంపెనీ విడుదల చేయనున్నట్లు సైరస్ ప్రకటించారు....
ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. దోమలను అరికట్టడానికి క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. పూల కుండీలు, బకెట్లు , టైర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో కిటికీలు మూసి ఉంచాలి. ఎందుకంటే దోమలు క�
యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....
మలేరియాను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం దోమలు కుట్టకుండా చూసుకోవటం. బెడ్ నెట్ల క్రింద నిద్రించటం, రాత్రి సమయంలో పొడవాటి చేతుల కలిగిన దుస్తులు ధరించడం, క్రిమి వికర్షకాలను ఉపయోగించడం ద్వారా దోమలను నివారించవచ్చు. మలేరియా తీవ్ర�
సాధారణంగా మలేరియాను రక్తపరీక్ష ద్వారానే గుర్తించవచ్చు. సూదిగుచ్చి మలేరియా టెస్టు చేస్తారు. అయితే, ఒకే చోట ఎక్కువ మందికి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో వ్యాధి నిర్దారణ చేయడం చాలా ఆలస్యమవుతుంది. కాబట్టి సూదిగుచ్చి వ్యాధిని నిర్ధారణ చేసే టెస
ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాధి నిరోధక టీకాకు (RTS, S/AS01) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. దోమ ద్వారా వచ్చే మలేరియా వ్యాధి.. ఏటా 4లక్షల కంటే ఎక్కువ మందిని చంపుతోంది. ''
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.