Home » Malladi Vishnu
వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
పోలింగ్ రోజు నుంచి ఆ పార్టీ అరాచకాలపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు.
నేర చరిత్ర కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశించింది.
వైఎస్ షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లు ఈసీ గుర్తించింది. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.
ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదని హితవు పలికారు.
దీనిపై స్పందించిన సీఈవో.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.
విజయవాడ సెంట్రల్ లో బుజ్జగింపులు చివరి దశకు చేరుకున్నాయి.
మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది. ఇద్దరూ కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది.
తెలుగుదేశం పార్టీపై యుద్ధం చేసిన వ్యక్తికి ఇలా చేయడం చాలా బాధేసింది. మల్లాది విష్ణుపై ఎలాంటి అవినీతి ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.