-
Home » Malladi Vishnu
Malladi Vishnu
ఎనిమిది రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదు: మల్లాది విష్ణు
వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు మహేశ్ రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు
పోలింగ్ రోజు నుంచి ఆ పార్టీ అరాచకాలపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు.
అందుకోసమే.. చంద్రబాబు విదేశాలకు వెళ్లారు- మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు
నేర చరిత్ర కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు.
సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు.. మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశించింది.
వైఎస్ షర్మిలకు ఈసీ నోటీసులు.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలి!
వైఎస్ షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లు ఈసీ గుర్తించింది. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.
బాలకృష్ణ, లోకేశ్లపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదని హితవు పలికారు.
జనసేనాని పవన్ కల్యాణ్కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
దీనిపై స్పందించిన సీఈవో.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.
ఆ హామీతో మెత్తబడిన మల్లాది..!
విజయవాడ సెంట్రల్ లో బుజ్జగింపులు చివరి దశకు చేరుకున్నాయి.
ఆ హామీతో మెత్తబడిన మల్లాది..! విజయవాడ సెంట్రల్లో కొలిక్కి వచ్చిన వివాదం..!
మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది. ఇద్దరూ కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది.
బ్రాహ్మణులకు ఓడించే సత్తా కూడా ఉంది, మల్లాది విష్ణు ఏ దందా చేశారో చెప్పాలి- బ్రాహ్మణ సేవా సంఘం
తెలుగుదేశం పార్టీపై యుద్ధం చేసిన వ్యక్తికి ఇలా చేయడం చాలా బాధేసింది. మల్లాది విష్ణుపై ఎలాంటి అవినీతి ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.