Home » Mallikarjun Kharge
పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము 13 అంశాలను ప్రభుత్వం ముందు ఉంచామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెడతామని ప్రభు�
అక్రమ నగదు బదిలీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరు సరికాదంటూ తమ ఎంపీలు నిరసన తెలపగా వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆ పార్టీ ఎంపీలు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలోకరోనా కలకలం రేపింది. కార్ణాటకలో కాంగ్రెస్ చేపట్టి ‘మేకెదాటు’పాదయాత్ర ఎఫెక్ట్ కాంగ్రెస్ లో ప్రభావంచూపింది. మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్.
బీజేపీ నాయకులు కొందరు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నకిలీ ఫొటోలను షేర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు.
సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం బెంగుళూరు వెళ్లారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికే శివకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఢిల్లీలో గురువారం సోనియాగాంధీ బృందంతో భేటీ కానున్నారు. తమ రాష్ట్రంలోని వివాదాల పరిష్కరానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల పార్టీ ప్యానల్ను ఆయన కలుస్తారు.