Home » Mallikarjun Kharge
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని గెహ్లాట్ అన్నారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత అన్నారు. ఖర్గే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నా�
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్నారు. శనివారంతో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. ఈ నెల 8 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 17న ఎన్నిక జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మల్లికార్జున్ ఖర్గే?
ఖర్గే ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్సభ సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. ఆయనకు వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోటీలో నిలిచేవారిలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఎంత మంది బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మల్లిఖార్జున్ ఖార్గే బరిలో నిలుస్తున్నట్లు వార్తలు రావడంతో దిగ్విజయ్ స�
నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరోఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్�
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్లో కలవరం సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సచిన్ పైలట్ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు.
ఇవాళ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటోన్న నేత గురించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రజలకు తెలిసి ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మ�
ప్రధాన రాష్ట్రాల్లో ఎగువ సభ ఉండాలని మీరొక నేషనల్ పాలసీని ప్రతిపాదించారు. అలాగే మహిళా బిల్లు, ఇతర సమస్యలపై ఏకాభిప్రాయం గురించి మీరు చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. మీరు వదిలిపెట్టిన ఆ అసంపూర్ణాన్ని ప్రభుత్వం పూర్త�
దేశంలో ద్రవ్యోల్బణం లేదంటూ పార్లమెంట్ వేదికగా భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై లోక్సభా కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలది మందపాటి చర్మమని, అందుకనే ద్రవ్యోల్బణం ప్రభావం వారికి తెలియట్లేదని వ�