Home » Mallikarjun Kharge
సాధారణ కార్మిక నాయకుడి నుంచి దేశంలో ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారు మల్లికార్జున ఖర్గే. కర్ణాటక నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు దేశంలోని ప్రధాన పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన తీరు ఆద
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్ వర్గం ఆరోపణలను ఎన్నికల అధికార వర్గాలు కొట్టిపారేశాయి. అవికేవలం పనికిమాలిన ఆరోపణలు అంటూ పేర్కొన్నాయి. ఇద్దరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమ్మతం మేరకు బ్యాలెట్ బ�
కాంగ్రెస్ 137 ఏళ్ల చరిత్రలో పార్టీ అధినేత పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. గతంలో, 1998లో సోనియా గాంధీ జితేంద్ర ప్రసాద్ను ఓడించి డిసెంబర్ 2017 వరకు పదవిలో కొనసాగారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్లు పోటీ పడుతున్నారు. ఖర్గే వైపు అధిక మంది నేతలు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ.. థరూర్కు పార్టీలోని యువ నేతల నుండి మద్దతు ఉన్నందున �
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నిక జరగడానికి కొన్ని గంటల ముందు పోటీలో ఉన్న శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన బదులు మల్లికార్జున ఖర్గే గెలిస్తే, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
నేను మిస్త్రీని నిందించడం లేదు. అయితే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. 22 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరగలేదు. మల్లికార్జున ఖర్గేకు మద్దతివ్వడానికి అనేక మంది పీసీసీ అధ్యక్షులు, నేతలు వచ్చారు. నా అభ్యర్థిత్వం విషయంలో అలా జరగడం లేదు. నేను వెళ్లినపుడు ఎవరూ అంద�
తమ పార్టీలోని నేతల మధ్యే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని ఖర్గే అన్నారు. బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి ఎన్నిక జరగలేదని ఖర్గే తెలిపారు. దేశంలో ఉద్యోగాలు కల్పిస్తానని యువతకు మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన చెప్పారు. అంతేగాక, కోట్లాది మంది ఉద్య
నేడు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గోనున్నారు. కర్ణాటకలో మండ్య జిల్లాలో సోనియాగాంధీ రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. సోనియాగాంధీ సోమవారమే కర్ణాటక రాష్ట్రంకు చేరుకున్నారు. రెండు రోజు�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి విధేయుడు మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ అధిష్ఠానం మద్దతు ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘అధికారికంగా పార్�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్ను పోటీ నుంచి తప్పుకోవాలని నేను ఏమాత్రం కోరనని మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని అన్నారు. శశిథరూర్ కూడా తన చిన్న సోదరుడు లాంటి వాడని, మా అందరి లక్ష్యం ప�