"విభజన శక్తులపై పోరాడేందుకు భావసారూప్యం ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఏకమై ముందుకు వెళ్లాలి. ప్రతిపక్షాలకు ఎవరు నేతృత్వం వహిస్తారు? ప్రధాని ఎవరు అవుతారు? అన్న విషయాల గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. అసలు అది ఓ సమస్యే కాదు. అందరం కలిసి పోరాడా�
2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశం
విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొ�
కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకలు ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేసే
ఛత్తీస్ఘడ్లోని రాయ్పూర్లో పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 85వ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సమావేశాలు సాగుతాయి. ఈ సమావేశాలకు ఖర్గేతోపాటు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన
స్వతంత్ర్యం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు అనేక త్యాగాలు చేశారు. బీజేపీ అసలేమీ చేయలేదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నుంచి ఒక్కరైనా ఉరికంబం ఎక్కారా? కనీసం స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బ
నాగాలాండ్, దిఫూపర్లో మంగళవారం జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీల గురించి వివరించారు. ‘‘రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై దాడి జరుగుతోంది. ప్రజల్ని క�
పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రసంగించిన మోదీ, విపక్షాలపై విమర్శలు చేయడం మినహా.. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. అదానీ గ్రూప్ ఫ్రాడ్ కేసు సహా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిని మోదీ తన ప్రసం�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. గౌతమ్ అదానీకి దేశంలో ప్రభుత్వ బ్యాంకులు భారీ మొత్త
మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నార�