Home » Mallikarjun Kharge
ఎందుకు డీకే ముఖ్యమంత్రి అవ్వలేదనే చర్చ చాలా రోజుల నుంచే కొనసాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఆయనే సమాధానం చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల..
ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జి జితేంద్ర సింగ్ సైతం హాజరయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు సహ�
బలవంతుడైన శత్రువుని ఎలా ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నది కర్ణాటక ఫలితంతో అనుభవంలోకి తెచ్చుకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే సూత్రం ఈ ఏడాది ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుసరించాలన్నది కాంగ్�
వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది.
మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ ఔచిత్యాన్ని అగౌరవపరుస్తోంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంగా కుదించబడింది. కేవలం ఎన్నికల కోసం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని కేంద్రం ఎన్నుకున్నట్లు కని�
ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పి�
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్వర్డ్ ఒకటుంది.
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను బెంగళూరులో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ప్లే చేశారు.
రాష్ట్ర ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. ఇక ఫలితాలు 13వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ సహా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వన�