Home » MALLIKARJUNA KHARGE
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు.
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదని.. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని ఎంపీ శశీథరూర్ అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువ�
రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం తరలిరానుంది. అలాగే ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ చంద్రబాబులకు ఆహ్వానాలు పలికారు.
సీఎల్పీ నాయకుడిగా,ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై ఎమ్మెల్యేఅ అభిప్రాయలను ఖర్గేకు వివరించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా సీనియర్ నాయకుడు. మంచి మనిషి కూడా. నాకు మంచి మిత్రుడు. కానీ ఈరోజు ఆయన పరిస్థితి ఏమీ చేయలేని స్థితిలో తయారైంది. కానీ కొన్నిసార్లు రిమోట్ ఛార్జింగ్ అయిపోతే ఆయన నోటి నుంచి కొన్ని మంచి విషయాలు బయటకు వస్తాయి
ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు కూటమి ఉద్దేశం ఏంటి? పోటీ ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుందనే చర్చ పూర్తి స్థాయిలో జరగనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు దూరంగా ఉన్నాయి
ముంబయిలో జరిగే ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల ప్రకటించారు
అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ప్రధానమంత్రులందరూ దేశం గురించి ఆలోచించి అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారని.. నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని చెప్పడానికి బాధగా ఉందన్నారు.