Home » Man Arrest
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ దుర్మార్గుడు వండిన మాంసాన్ని తిని, మిగిలిపోయినది ముజఫర్గఢ్లోని స్థానిక దర్గాలో ప్రజలకు పంచిపెట్టాడు
ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మా తెలిపారు.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఎందరో శివ భక్తులు మహా శివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్ర చేస్తారు. అంటే గంగోత్రి, గోముఖ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటారు. పాదయాత్ర చేస్తూ ఆయా దేవాలయాలకు తరలివెళ్తారు.
ఉత్తర ఢిల్లీ శివారులోని భల్స్వా ప్రాంతంలో గత బుధవారం నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్నకు గురైంది. కార్మికుడి కుటుంబానికి చెందిన చిన్నారి, తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కిడ్నాపైంది. రాత్రి వరకు పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేష�
తమిళనాడులోని చెన్నైలో ఓ వ్యక్తి ‘ఉత్తుత్తి’ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. దానితో పాటు మరో ఎనిమిది బ్రాంచీలు కూడా ఓపెన్ చేసిన జనాల నుంచి డిపాజిట్లు సేకరించి కోట్లాదిరూపాయలు దోచేశాడు. గుట్టు బయపటడటంతో అరెస్ట్ అయ్యాడు.
అత్యాచారానికి పాల్పడ్డ మహిళ(19)పైనే రెండేళ్ల క్రితం అదే నిందితుడు అత్యాచారం చేశాడు. అప్పుడు సదరు మహిళ మైనర్(17). నేర నిరూపన కావడంతో 2020లో జైలు పాలయ్యాడు. ఈమధ్యే బెయిల్పై బయటికి వచ్చాడు. అనంతరమే అదే మహిళపై తన స్నేహితుడి సాయంతో మరోసారి అత్యాచారం చే
కరీంనగర్ జిల్లాను కరోనా భయం వీడడం లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందానికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపింది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికార యంత్రాగం అలర్ట్ అయ్యింది. వీరు తిరిగిన ప్రాంతాలను జల్లెడ
ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్టులు పెట్టిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్ట్ చేసినందుకు అతనిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా ము�
అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు.