-
Home » man killed
man killed
కూతురు సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎందుకో తెలుసా?
ప్రకాశ్ రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన టౌన్ సీఐ ఉపేందర్ ప్రకాశ్ రావు హత్య ఉదంతాన్ని ఛేదించారు.
Peddapally : పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం
మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.
Road Accident One Died : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను తీవ్ర గాయపడ్డారు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు.
Maharashtra : ఆస్తి కోసం హింసిస్తున్న తండ్రిని.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన కూతురు
రూ.5లక్షలతో కాంట్రాక్టు కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భివాపూర్ లోని సొంత పెట్రోల్ బంక్ లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు కలిసి పొడిచి చంపి పరారయ్యారు.
America: ప్రయాణిస్తున్న ట్రక్కుపై డాన్స్ చేస్తూ హంగామా.. బ్రిడ్జికి ఢీ-కొట్టుకుని మరణం
రెండవ బ్రిడ్జి వచ్చినప్పుడు బ్రిడ్జికి అతడు అభిముఖంగా ఉన్నాడు. వెనకాల నుంచి బ్రిడ్జి అంచు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడు డ�
Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్
సంచలనం సృష్టిస్తున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ అత్యంత దారుణ శిక్ష విధించారు.
Kashmir : సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు.. ఓ వ్యక్తి మృతి
కశ్మీర్లో సాధారణ పౌరులను టార్గెట్గా చేసుకొని ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. ప్రజలపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు హరిస్తున్నారు.
ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని…మూడ్నేల్లకే అల్లుడ్ని చంపిన అత్తింటి వారు
27 years man killed by father-in-law over marriage in palakkad : సొసైటీలో తమ కంటే తక్కువ స్ధాయి కల వ్యక్తిని పెళ్ళాడినందుకు అల్లుడిని పెళ్లైన మూడునెలలకే తుదముట్టించారు అత్తింటివారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈఘోరం జరిగింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని తెన్కరిస్సి లో నివసి�
కాళ్ల మీద పడ్డా..కనికరించలేదు..మావోయిస్టులు చంపేశారు
Maoist Killed : నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అవుతామని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు..,చంపేశారని టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు భార్య విలపిస్తూ..చెబుతోంది. డబ్బులు కావాలని మావోయిస్టులు నా భర్తను బయటకు పిలిచారు..బయటకు రాలేదని ఇంటి తలుపులు కొట్టారు..తనకు