Home » Mancherial District
అక్కడికి వెళ్లిన తమపై కారంపొడి, కర్రలతో దాడి చేశారని ఇంధన్ పల్లి రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లొద్దని సూచించారు.
మహిళా అఘోరీ తెలంగాణలోని పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తోంది. కొండగట్టుపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ముందు కట్టేశారు. పాపం ఆ ఎద్దు చేసిన తప్పేంటో తెలుసా...ఆకలేసింది...గడ్డి మేసింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకలేస్తే అరెస్ట్ చేయటమేంటి..? ఈ అరెస్ట్ వెనుకున్న కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సింద
ఓ దొంగ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం సక్సెస్ కాలేదు. వెనుతిరిగి వెళ్తూ ఆ బ్యాంకుపై ప్రశంసలు కురిపిస్తూ ఓ నోట్ వదిలి వెళ్లాడు. ఈ వింత సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు.
మెడికల్ షాప్ సిబ్బంది నిర్లక్ష్యంతో షటర్ లో ఇరుక్కుని ఓ కోతి మృతి చెందింది.
కారం పొడి చల్లుకొని కర్రలతో కొట్టుకున్న పోడు రైతులు
బొగ్గు గని ప్రమాదంపై విచారణకు ఆదేశం