Home » mangalagiri
ప్లాస్టిక్ వినియోగాన్నితగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కొత్త ఆలోచన చేశారు. తన నియోజక వర్గంలో ప్రతి ఇంటికి ఒక జ్యూట్ చేతి సంచిని పంపిణీ చేయాలని నిర్ణయిుంచుకున్నారు. అందులో భాగంగా శనివారం నవంబర్ 16న తన న�
గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లొంగిపోయారు. ఆత్మకూరు పోలీసులపై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు ఇచ్చిన సూచనల మేర రూ.50వేలు పూచీకత్తు కట్టడం
గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు పభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం హ్యాపీ రి�
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. బాబు ఇంటి గేట్లను తాళ్లతో బంధించారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబున�
ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు. జగన్ మాయలో పడొద్దని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యి రెండు వారాలు అయ్యింది. కానీ అనేక చోట్ల గెలుపుపై స్పష్టమైన క్లారిటీ లేక అన్నీ చోట్ల అభ్యర్ధులు ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ బరిలో నిలబడిన స్థానం మంగళగిరి ని
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్పేట పోలింగ్ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది.
గుంటూరు : టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ తీరు చూస్తుంటే.. టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయని జగన్ అన్నారు. పవన్ ని చంద్రబాబు పార్టనర్ అన్న జగన్.. వారిద్దరికి లోపా�
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కేసుల భయంతో ప్రత్యేక హోదా రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు భయం
మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు.