Home » mangalagiri
గుంటూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. తన భర్త నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్ర�
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ “ప్యాకేజి కళ్యాణ్” అయిపోయాడని జీవీఎల్ విమర్శించారు. అందుకే చినబాబు, పెద్దబా
ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రచారాలలో సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
గుంటూరు: వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. ప్రతిపక్షాలకు ధీటుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూనే
YSRCP కి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
వైసీపీ ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున జగన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. మార్చి 29 శుక్రవారం నుంచి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారానిక�
మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోకేశ్ అఫడవిట్ లో తప్పులు ఉన్నట్టు వైకాపా ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో �
మంగళగిరి నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ నామినేషన్ లో ట్విస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలు కలకలం రేపింది. లోకేష్ నామినేషన్ చెల్లుబాటు కాదని.. పరిశీలన సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ అందరి చూపు కూడా మంగళగిరి నియోజకవర్గంపైనే పడింది. ఇప్పుడు ఈ నియోజకవర్గం హాట్ టాపిక్గా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల హీట్ మొదలవగా.. ఇప్పుడు ఈ నియోజకవ