Home » MANISH PANDEY
మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20లో మనీశ్ పాండే పెను విధ్వంసం సృష్టించాడు.
టీమిండియా జట్టులో చోటుదక్కించుకోవాలని ఉవిళ్లూరే ఆటగాళ్ల సంఖ్య భారీగానే ఉంది. దీంతో సెలెక్టర్లు అవకాశాన్నిబట్టి నూతన క్రికెటర్లను తుదిజట్టులోకి ఎంపిక చేస్తున్నారు. యువక్రికెటర్ల నుంచి పోటీ విపరీతంగా ఉండటంతో.. సంవత్సర కాలంగా జట్టులో వరుస�
ఐపీఎల్ 2021 సీజన్ను కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. బయోబబుల్ ఏర్పాటు చేసి అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో రోజుల వ్యవధిలోనే 3ఫ్రాంచైజీల ప్లేయర్లకు వైరస్ సోకింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో బీసీసీఐ లీగ్ను వాయిదా వేయాల�
IPL 2021, RR vs SRH Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య 28వ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. రాజస్థాన్ మరియు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ�
టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రధానంగా ఫీల్డింగే ప్లస్ పాయింట్. భారత బ్యాట్స్మెన్ భారీ టార్గెట్ ముందుంచినా కొట్టేసేలా కనిపించిన ఆసీస్ను టీమిండియా ఫీల్డింగ్ బలంతో జట్టును కుంగదీసింది. ఇందులో ప్రధానంగా ఆసీస్ ఓపెనర్ �
టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే కొత్త జీవితం మొదలుపెట్టనున్నాడు. అందిన సమాచారం ప్రకారం.. దక్షిణాదికి హీరోయిన్ అయిన ఆశ్రితా శెట్టితో డిసెంబరులో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య సాగుతున్న ప్రేమాయణం మీడియా కంటపడకుండా
సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటారు. సన్రైజర్స్ హైదరాబాద్ 8వికెట్లు పడగొట్టి 160పరుగులకే కట్టడి చేయగలిగారు. మనీశ్ పాండే(61; 36బంతుల్లో 9ఫోర్లు) బాది జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, ఒషానె థామస్, శ్రేయాస్ గోపాల�