-
Home » Mann Ki Baat
Mann Ki Baat
మోదీ మన్కీ బాత్లో సంగారెడ్డి మహిళల గురించి ప్రస్తావన.. వాళ్లు ‘స్కై వారియర్స్’ అంటూ ప్రశంస..
తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్కీ బాత్లో ప్రస్తావించారు.
ప్రధాని మోదీ మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ .. దీనిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
ఆదిలాబాద్ ఆదివాసీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ప్రధాని మోదీ మెచ్చిన ‘ఇప్పపువ్వు లడ్డూ’.. దాన్ని ఎలా తయారు చేస్తారు..? ఆరోగ్య ప్రయోజనాలివే
అదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూ గురించి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారు.
ఏపీలో సంక్రాంతి నుంచి ప్రధాని మోదీ తరహాలో సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం.. అదేమిటంటే?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న తరహా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న
‘డిజిటల్ అరెస్ట్’ మోసాలతో జాగ్రత్త.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ హెచ్చరిక..!
Digital Arrest Fraud : "డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్" విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. డిజిటల్ భద్రతకు మూడు ముఖ్యమైన దశలను వివరించారు.
అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ చేశారు.
భారతీయ ప్రముఖులు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
‘కొన్ని పెద్ద కుటుంబాలు (ప్రముఖులు) విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇది అవసరమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దాడి జరిగిన 15 ఏళ్లలో ముంబై ఎలా మారిపోయింది? మన్ కీ బాత్లో ప్రస్తావించిన ప్రధాని మోదీ
ఈరోజు 26 నవంబర్ 2008 నాటి ముంబై ఉగ్రదాడి 15వ వార్షికోత్సవం సందర్భంగా, మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని మాటను బయటపెట్టారు
Mann Ki Baat : మోదీజీ.. ముస్లింల మన్ కీ బాత్ వినండి.. ప్రధానికి ముస్లిం మత పెద్ద సూచన
ప్రధాని మోదీజీ..మీ మన్ కీ బాత్ కాదు ముస్లింల మన్ కీ బాత్ వినండి..దేశంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి..మీరు ఆ దిశగా ఆలోచించండి..ముస్లింల మన్ కీ బాత్ వినండి..
Mann Ki Baat: ‘మణిపూర్ కీ బాత్’ ఏది? మోదీ మన్ కీ బాత్పై కాంగ్రెస్ విమర్శలు
మణిపూర్ రాష్ట్రం అసలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగానే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే అఖిలపక్ష సమావేశం �