Home » Mann Ki Baat
తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్కీ బాత్లో ప్రస్తావించారు.
ఆదిలాబాద్ ఆదివాసీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
అదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూ గురించి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న తరహా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న
Digital Arrest Fraud : "డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్" విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. డిజిటల్ భద్రతకు మూడు ముఖ్యమైన దశలను వివరించారు.
అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ చేశారు.
‘కొన్ని పెద్ద కుటుంబాలు (ప్రముఖులు) విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇది అవసరమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు 26 నవంబర్ 2008 నాటి ముంబై ఉగ్రదాడి 15వ వార్షికోత్సవం సందర్భంగా, మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని మాటను బయటపెట్టారు
ప్రధాని మోదీజీ..మీ మన్ కీ బాత్ కాదు ముస్లింల మన్ కీ బాత్ వినండి..దేశంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి..మీరు ఆ దిశగా ఆలోచించండి..ముస్లింల మన్ కీ బాత్ వినండి..
మణిపూర్ రాష్ట్రం అసలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగానే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే అఖిలపక్ష సమావేశం �