-
Home » Manoj
Manoj
ఇకపై సంగీతంలో కూడా.. మంచు మనోజ్ సరికొత్త ప్రారంభం..
తాజాగా మనోజ్ మరో కొత్త వెంచర్ మొదలుపెట్టనున్నాడు.(Manchu Manoj)
రాజకీయాల్లోకి రావడంపై మనోజ్ క్లారిటీ.. దాన్ని మీరేమంటారో మీ ఇష్టం అంటూ..
కొన్ని రోజుల క్రితం మనోజ్ జనసేనలో చేరతాడు అని వార్తలు వచ్చాయి.
అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి పోస్టులు.. ఏంది బ్రో కండలు అలా పెంచారు ఇద్దరూ.. బ్యాక్ టు యాక్షన్..?
తాజాగా అన్నదమ్ములు మనోజ్, విష్ణు.. ఇద్దరూ ఆల్మోస్ట్ ఒకే టైంకి తమ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Manchu Manoj : మనోజ్ అయిపోయాడు అన్నారు.. భరించాను.. తిరిగొస్తున్నా.. మంచు మనోజ్ కొత్త షో ప్రోమో చూశారా?
కొత్తగా ఒక ఓటీటీ షో ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మనోజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ విన్ యాప్ కోసం మంచు మనోజ్ హోస్ట్ గా కొత్త షోని ప్లాన్ చేస్తున్నారు.
Shameerpet Gun Firing : శామీర్పేట కాల్పుల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Shameerpet Gun Firing : సిద్ధార్థ్ దాస్ ను భయభ్రాంతులకు గురి చేయడానికి ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు మనోజ్.
Manchu Manoj : చాలా గ్యాప్ తర్వాత.. వరుసగా మూడు సినిమాలని లైన్లో పెట్టిన మంచు మనోజ్..
ఇటీవల కొన్ని రోజుల క్రితం 'వాట్ ది ఫిష్' అనే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్. ఆ తర్వాత భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి, మనోజ్ - విష్ణు వివాదం.. ఇలా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
Manoj-Mounika : ఆళ్లగడ్డలో భూమా దంపతులకు నివాళులు అర్పించిన మనోజ్, మౌనిక..
గత కొంత కాలంగా రాయలసీమలో మంచు కుటుంబం, భూమా కుటుంబం ఒకటి కాబోతున్నారు అంటూ వినిపిస్తున్న గుసగుసలకు ముగింపు పడింది. ఆ వార్తలు అన్నిటిని నిజం చేస్తూ మంచు వారసుడు మనోజ్, ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక.. మార్చి 3 వి�
Manchu Manoj : భూమా మౌనికతో కలిసి గణేష్ మండపం వద్ద మంచు మనోజ్ పూజలు
హీరో మంచు మనోజ్ తాజాగా భూమా మౌనికతో కలిసి సీతాఫల్ మండి గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Nagole Swimming Pool Case : నాగోల్ స్విమ్మింగ్ పూల్ కేసు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, లింగంపల్లిలో అంత్యక్రియలు
బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుండి లింగంపల్లికి తరలించారు. కుటుంబసభ్యులు లింగంపల్లిలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.
కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా!
కరోనా మహమ్మారి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయన కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చింది. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్-19 నివేదిక ప్రతికూలంగా వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్�