Home » Mansas Trust
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఇప్పటికైనా గౌరవించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు. మాన్సాస్, సింహాచలం ట్రస్టు ఛైర్మన్గా సంచయిత నియామక జీవోను కొట్టివేసిన తర్వాత మీడియాతో మాట్లాడార�
mansas trust in another dispute : విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ మరో వివాదంలో చిక్కుకుంది. విజయనగరం పట్టణంలో ఎంతో పేరున్న అయోధ్య మైదానానికి ఎంఆర్ కళాశాల యాజమాన్యం తాళం వేసింది. ఎన్నో ఏళ్లుగా అయోధ్య మైదానంలో నిత్యం విజయనగర వాసులు వాకింగ్, క్రీడలకు వస్తున్నారు. అయిత
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిర�
మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్విట్టర్ లో అశోక్ గజపతిరాజుపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్ గారు చేస్తున్నది నిజాని
Sanchaita Gajapathi Raju vs Urmila Gajapathi Raju: విజయనగరం కోటలో యువరాణుల మధ్య పోరు మరింత వేడెక్కింది. సిరిమానోత్సవంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచయిత.. తమను అవమానించారని సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లగక్కిన ఊర్మిళ గజపతి.. ఇప్పుడు డైరెక్ట్గానే అక్కకు ప్రశ్నలు సంధించిం
mansas Trust Ashok Gajapathi Raju Vs Sanchaita : ఏళ్ల చరిత్ర ఉన్న మాన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందా..? ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను భ్రష్టు పట్టించే విధంగా అడుగులు పడుతున్నాయా..? ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపి నాటి రాజుల దాతృత్వాన్ని మంట
Sanchaita Gajapathi Raju & Mansas Trust: ఏళ్ల చరిత్ర ఉన్న విజయనగరం మహరాజుల మాన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ట, మసకబారుతోందా? ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను భ్రష్టు పట్టించడంలో అప్పుడు బాబాయ్, ఇప్పుడు అమ్మాయ్. ఇద్దరూ ఒకటేనా! ఆర్థిక ఇబ్బందుల సాకుగా, నాటి రాజుల
విజయనగరం సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘనమైన చరిత్ర ఉన్న విజయనగరం సంస్థానానికి వారసుడిగానే కాకుండా, రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అశోక్ గజపతిరాజు.. ఇప్పుడు అధికార పక్షం వదులుతున్న బాణ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్కు ఛైర్మన్గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. సంచయిత మతంపైనా విమర్శలొస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్పర్సన్గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజున�