Home » Mansukh Mandaviya
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.
వైద్య విద్య పీజీ ప్రవేశాలకు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్కు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్
భారత్ దేశ వ్యాప్తంగా 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా ఆరు రోజుల్లోనే 2కోట్లమందికి పైగా యువత వ్యాక్సిన్ తీసుకున్నారని మంత్రి తెలిపారు.
దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలైంది. వాజువారీ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 60 శాతం మంది అర్హులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు.
నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది.
మృతదేహాలకు పోస్టుమార్టం సమయం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత్ జారీ చేసే కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కి ఇప్పటివరకు 96 దేశాలు ఆమోదం తెలిపాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. కొవిన్ యాప్లో
ఆసియాలోనే తొలిసారిగా అత్యవసర సమయాల్లో వైద్యసేవలందిచడానికి కంటైనర్ ఆధారిత సంచార హాస్పిటల్స్ ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్