Home » Mansukh Mandaviya
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజు కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదైంది.
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచినట్లు
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు.
కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయిని అందుకుంది. ఆదివారానికి దేశ వ్యాప్తంగా 95 కోట్లమందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించారు.
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అర్హులందరికీ టీకాలు అందేలా ప్రణాళికలు రచించి వ్యాక్సినేషన్ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ క
కేంద్ర మంత్రిని కొట్టిన సెక్యూరిటీ గార్డా....అవును ఆ ఆస్పత్రివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కేంద్ర మంత్రిపై చేయిచేసుకున్నాడు.
ప్రధానికి ఇచ్చే పుట్టిన రోజు సందర్భంగా ‘అందరు వ్యాక్సిన్ వేయించుకుందాం..అదే మోడీకి మనం ఇచ్చే బహుమతి’ అంటూ కేంద్రం ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రజలకు పిలుపునిచ్చారు.
Covid-19 వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సృష్టించింది. మంగళవారం (ఆగస్టు 31న) ఒక్కరోజులో అత్యధికంగా 1.33 కోట్ల మందికి టీకాలు అందాయి. దేశంలో 65.41 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసింది.
ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్, నెబ్యూలైజర్, గ్లూకో మీటర్ తదితర వస్తువుల ధరలు తగ్గిస్తూ...కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు 2021, జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.
కరోనాను నిరోధించేందుకు స్వదేశీ టీకాను తయారుచేసింది జైడస్ క్యాడిలా సంస్థ. కరోనా DNA వ్యాక్సిన్ను తయారు చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.