Home » Maoists
Encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. బుధవారం ఉదయం ఏవోబీలో మరో ఎన్కౌంటర్ జరిగింది.
AndhraPradesh ఏపీలో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ కు పోలీసులు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను
4 చోట్ల డంప్ లు ఏర్పాట్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డంప్ ల గుర్తింపు, వాటి స్వాధీనం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసులు ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు.
హిడ్మా భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు పోలీసుల ముందు మావోయిస్టులు లొంగిపోతున్నారు.
బస్తర్ విభాగంలోని భద్రతా దళాలు వారి మొబైల్ ఫోన్ల నుంచి అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.
శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారని తెలిపారు.