Home » March 31
కొవిడ్ నిబందనలు ఎత్తివేసే విషయంలో కేంద్రం హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
US President Trump Extends H1B Visa Ban : వలస కార్మికులపై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ పొడిగించారు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న తాత్కాలికంగా అమలవుతున్న నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. పదవి లోంచ
కరోనా ప్రధాన పట్టణాలను వణికిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఆయా రాష్ట్రాలు మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాలను నిర్బంధించారు. మహారాష్ట్ర,
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ఎవరూ గడప దాటోద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం అనూహ్య రీతిలో జనతా కర్ఫ్యూకి స్పందించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈవిషయంలో
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో వైరస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా విస్తరణతో జిల్లాల వారీగా కూడా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాల్సిందిగా ఆ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా తమ ఆధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లతో పాటు బార్లు, పబ్ �
మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేయకపోతే వెంటనే మీ ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోండి. లేదంటే.. ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయలేరు. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉందని ఐటి విభాగం స�
భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, అంగన్ వాడీ స్కూళ్లు, థియేటర్లు మూసివేయ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. 2020, మార్చి 14వ తేదీ శనివారం హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. వైరస్ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగ�
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్