Home » Market
ప్రపంచ దిగ్గజ కూల్ డ్రింక్ సంస్థ కోకాకోలా భారతదేశంలో కొత్తగా టీ మార్కెట్లోకి ప్రవేశించనుంది. దేశంలో కొత్తగా తాము హానెస్ట్ టీ పేరిట టీ పానీయాలను విక్రయించనున్నట్లు కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ బ్రాండ్ టీని కోకాకోలా అనుబంధ సంస్�
రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఆర్ అండ్ డీ హబ్స్లో ట్రాక్టర్లు అభివృద్ధి చేస్తుంటాయి. అయితే రైతుగా మారిన ఇంజినీర్ నికుంజ్ కోరట్ దానికి భిన్నంగా పంట పొలాల్లోనే 'మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0' పేరుతో బుల్లి ట్రా
రష్యన్ ముడి చమురు అయిన ఈఎస్పీఓ దిగుమతుల్ని భారీగా పెంచింది భారత్. రష్యా నుంచి గతంలో చైనా ఎక్కువగా ఈ రకం చమురును కొనేది. కానీ, ఇప్పుడు భారత్ ఈ చమురును అధికంగా కొంటోంది. ఈ విషయంలో చైనాను దాటిన భారత్ మొదటి స్థానంలో నిలిచింది.
ఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామని ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు అంటే మూడు లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన 17 ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీగా డీమార్ట్ నిలిచింది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని అడుగుపెడుతొన్న అమెరికన్ కంపెనీలు చౌకైన, మేలైన ప్రాడెక్టులను మంచి బడ్జెట్లో తీసుకుని వస్తున్నాయి.
2021 సంవత్సరంలో కోవిడ్ -19 కారణంగా, అన్ని వ్యాపారాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మాత్రం 2021 సంవత్సరంలో రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి.
ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్ వో హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా మెలగాలని సూచించింది.
2020 మార్చి వరకు నిర్వహించన ఓ సర్వే ప్రకారం పోషకాలు అధికంగా కలిగిన ఆహారానికి బాగా మంచి గిరాకీ లభించింది. లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇంటికే పరిమితం కావ
ఇంట్లోనే దీనిని సులభంగా పెంచేందుకు అవకాశం ఉంది. నాణ్యమైన గోధుమలను సేకరించి వాటిని ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టాలి.