Home » marriage
pretext of marriage : స్నేహితుడి ద్వారా ఒక యువతిని పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ…. ప్రేమ పేరుతో లైంగికదాడి చేసిన వ్యక్తి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. నల్గోండ జిల్లాకు చెందిన గడ్డం మహేష్ అనేవ్యక్తి(27) డ్రైవర్ గా పని చేస్తుంటాడు. ఇతనికి యాప్రాల్ �
ఉత్తర్ప్రదేశ్ లోని కాన్పుర్ లో ఇద్దరు బాలికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరికి పెళ్ళిచేసేందుకు నిరాకరించగా…వారు పరారై, పెళ్లి చేసుకున్నారు. కాన్పుర్ కి చెందిన రతి తివారీ, నందిని గౌతమ్ అనే ఇద్దరు బాలికలకు ఏడాది క్రితం ప�
Hyderabad Crime News గ్రహాలు ,జాతకాలు, దోషాలు, పూజలు, జపాలు దేవుడ్ని నమ్మే భక్తులందరూ ఇవన్నీ నమ్ముతారు. అలా నమ్మిన మహిళ ఒక జ్యోతిష్యుడి చేతిలో మోస పోయింది. ఆమె జాతంకలో దోషాలు ఉన్నాయని పూజలు చేయకపోతే భర్తకు ప్రాణ గండం ఉందని చెప్పి ఆమె మెడలో తాళి కట్టి మోసం చ�
ప్రస్తుతం ఉన్న రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తమ లక్ష్యాలను సాధించాలనే ఆశ ఉన్న కొంతమంది అమ్మాయిలు మాత్రం పెద్దల ఒత్తిడి తలవచుకుని వివాహం చేసుకుంటున్నార
గుంటూరు జిల్లా..బెల్లంకొండ మండలం RR సెంటర్ లో ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కు చెందిన శైలజ(17).. మంగళగిరి కి చెందిన యువకుడు పవన్ కుమార్ (20) లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇరువురు టిక్ టాక్ ద్వారా ప్రేమించుకు�
ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు.కానీ యూపీలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది అక్కడ. అంతేమరి ఇది డిఫరెంట్ కదా..అదికాస్తా పోలీసు స్టేషన్ కు చేరింది. దీంతో మమ్మల్ని విడదీయొద్ద
అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమా�
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
టాలీవుడ్ యంగ్ హీరో..నిఖిల్..అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ..తన భార్య పల్లవి వర్మతో షికార్లు చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో షికారు చేస్తూ..పచ్చని తోటల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి గోదావరి వంటకాలను ఆరగిస్�
అడ్డదారిలో తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ప్రజలు నేరస్దులుగా మారిపోతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అనుకుని కష్టాల్లో పడుతున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని …. పెళ్లికాని వ�