Home » marriage
గుంటూరు జిల్లా..బెల్లంకొండ మండలం RR సెంటర్ లో ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కు చెందిన శైలజ(17).. మంగళగిరి కి చెందిన యువకుడు పవన్ కుమార్ (20) లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇరువురు టిక్ టాక్ ద్వారా ప్రేమించుకు�
ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు.కానీ యూపీలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది అక్కడ. అంతేమరి ఇది డిఫరెంట్ కదా..అదికాస్తా పోలీసు స్టేషన్ కు చేరింది. దీంతో మమ్మల్ని విడదీయొద్ద
అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమా�
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
టాలీవుడ్ యంగ్ హీరో..నిఖిల్..అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ..తన భార్య పల్లవి వర్మతో షికార్లు చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో షికారు చేస్తూ..పచ్చని తోటల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి గోదావరి వంటకాలను ఆరగిస్�
అడ్డదారిలో తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ప్రజలు నేరస్దులుగా మారిపోతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అనుకుని కష్టాల్లో పడుతున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని …. పెళ్లికాని వ�
పెళ్లి కొంపముంచింది.. 500 మందిలో కరోనా భయం పట్టుకుంది.. పెళ్లి కొడుకుకు కరోనా సోకడంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో కరోనా సోకిందేమనన్న భయాందోళన నెలకొంది. రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనాతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేకించి శు�
ఓ కొత్త రీసెర్చ్ పెళ్లి గురించి.. దానికి మనం ఎంత ఫిట్ అనే దాని గురించి విలువైన విషయాలు బయటపెట్టింది. ‘అమెరికాలో వివాహం, సంభోగం’ అనే అంశాలపై చేసిన ప్యూ సెంటర్ స్టడీలో 38శాతం మంది జంటలు డబ్బు అనేది ఒక్కటే పార్టనర్ తో కలిసి జర్నీ చేయడానికి కారణ�
ఆమెకు 26, అతనికి 19…..అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్
కాళ్ల పారాణి ఆరక ముందే పెళ్లైన మూడు రోజులకే కన్న కూతురు కన్ను మూసింది. పచ్చని పందిట్లో పెళ్లినాటి ముచ్చట్లు తీరకముందే విషాదం అలుముకుంది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురుకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య చేసుకోవట