Home » marriage
మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి విదేశాల్లో ఉన్న వరుల నుంచి డబ్బులు కొట్టేసిన మహిళ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆ మహిళ ఇదే విధంగా ఇప్పటికి పలువుర్ని మోసగించింది. గతంలో 4సార్లు అరెస్టైనా తీరు మార్చుకోలేదు. వీరిపై హైద
‘క్షణం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న యువ దర్శకుడు రవికాంత్ పేరెపు ఓ ఇంటివాడయ్యాడు. సుమారు 5 సంవత్సరాలుగా వీణా ఘంటశాల అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న రవికాంత్ ఎట్టకేలకు ఈ శనివారం చెన్నైలో అతి తక్కువ మంది సమక్షంలో తన పెళ్లి వేడుకను ముగించినట్లు�
17 ఏళ్ల మైనర్ బాలికను పిక్నిక్ పేరుతో తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ముంబై కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను పిక్సిక్ కు వెళదామని చెప్పి ఉత్తర ప్రదేశ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలికను పెళ్లి చేసుకున్నా�
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�
తన దేశం తొలి ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. చిన్న వయస్సులోనే అనేక బౌలింగ్ రికార్డులను బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. టీ20 బౌలర్లలో నంబర్ వన్గా ఉన్నారు
కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిుని, తల్లి,తండ్రులు కుదిర్చిన అమ్మాయినీ, ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడో మధ్య ప్రదేశ్ యువకుడు. బేతుల్ జిల్లా కెరియా గ్రామంలో జులై8న బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగిన పెళ్లిలో ఇద్దరు వధువుల మెడలో తాళి కట్�
పెళ్లి మీద ఒక్కోక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఫలానా ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకోవాలని, అందంగా ఉండాలని ఇలా ఏవేవో కోరికలు ఉంటాయి. అలాగే ఆ అమ్మాయికి కోరికలు ఉన్నాయి. చిన్నకోరికే అయినా తల్లి తండ్రులు ఆమె మాటను పక్కన పెట్టి వాళ్లు అనుకున్నవిధంగా
కడప జిల్లాలో ఓ యువతి ప్రేమ పెళ్లి ఆమె తండ్రి ప్రాణాలు తీసింది. ఎర్రగుంట్ల శాంతినగర్ కు చెందిన హేమలత అనే యువతి గత నెల 25న కులాంతర వివాహం చేసుకుంది. ఇందుకు హేమలత తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో హేమలత పోలీసులను ఆశ్రయించింది. తండ్రి ప్రభాకర్ నుంచి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
పెళ్లి చేసుకుంటామంటూ ఓ కుటుంబం ఎన్ ఆర్ ఐలకు వల వేసి.. నాలుగేళ్లలో రూ.5 కోట్లు దండుకుంది. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో నివాసముంటున్న మాళవిక, శ్రీనివాస్, ప్రణవ్ ఆరేళ్ల క్రితం పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపారు. పెళ్లి చేసుకుంటామంటూ ఇంటర్ నెట్ �