Home » marriage
Madhya pradesh law against religious conversion marriage : ప్రేమించుకున్నప్పుడు గుర్తుకురాని..అవసరం లేని మతం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరి అవుతోంది. ప్రేమించుకున్న యువతీ యువకులు వివాహం చేసుకునే సమయంలో మాత్రం మతం మార్చుకుంటున్నారు. ముస్లిం యువతి వేరే మతం అబ్బాయిని
Niharika Konidela:మెగా డాటర్ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం ఇప్పటికే జరగగా.. ఇప్పుడు పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7.15 నిమిషాలకు ఈ వేడుక జరగనుంది. మెగాఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేయబోతుంది. నాగ
honour killing in telangana: పరువు పేరుతో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్, హేమంత్ ఘటనలు.. ఇంకా కళ్ల ముందు కదలాడుతునే ఉన్నాయి. ఇంతలోనే మరో పరువు హత్య. మూడు ఘటనల్లో పాత్రలు వేరు..వ్యక్తులు వేరు.. కానీ జరిగిన కథ ఒక్కటే. కుల పిచ్చితో అమ్మాయి బంధువులు దారుణాలకు ఒడిగడుతున్�
కుర్రకారు గుండెల్లో కలల రాణి, వెండితెర చందమామ కుమారి కాజల్.. శ్రీమతి కాజల్గా మారిపోతుంది. ముంబైకి చెందిన యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని కాజల్ సెటిల్ అయిపోతుంది. ఇవాళ(30 అక్టోబర్ 2020) కాజల్ పెళ్లి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, త
young woman commits suicide : ప్రేమిస్తున్నా… పెళ్లి చేసుకుంటానని యువతితో కొన్నాళ్లు తిరిగి పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేయటంతో , యువతి ఆత్మహత్య చేసుకుంది. నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లో నివసించే అరుణ(21) అనే యువతి కరోనా లాక్ డౌన్ సమయంలో ఉ
man cheating woman pretext of marriage : పెళ్లి సంబంధం పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పరిచయం అయి ఓ యువతి వద్దనుంచి రూ.2 లక్షలు కాజేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఎనలిస్ట్ గా పని చేసే యువతి వివాహం కోసం తన ప్రోఫైల్ ను షాదీ.కాం వెబ
pretext of marriage : స్నేహితుడి ద్వారా ఒక యువతిని పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ…. ప్రేమ పేరుతో లైంగికదాడి చేసిన వ్యక్తి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. నల్గోండ జిల్లాకు చెందిన గడ్డం మహేష్ అనేవ్యక్తి(27) డ్రైవర్ గా పని చేస్తుంటాడు. ఇతనికి యాప్రాల్ �
ఉత్తర్ప్రదేశ్ లోని కాన్పుర్ లో ఇద్దరు బాలికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరికి పెళ్ళిచేసేందుకు నిరాకరించగా…వారు పరారై, పెళ్లి చేసుకున్నారు. కాన్పుర్ కి చెందిన రతి తివారీ, నందిని గౌతమ్ అనే ఇద్దరు బాలికలకు ఏడాది క్రితం ప�
Hyderabad Crime News గ్రహాలు ,జాతకాలు, దోషాలు, పూజలు, జపాలు దేవుడ్ని నమ్మే భక్తులందరూ ఇవన్నీ నమ్ముతారు. అలా నమ్మిన మహిళ ఒక జ్యోతిష్యుడి చేతిలో మోస పోయింది. ఆమె జాతంకలో దోషాలు ఉన్నాయని పూజలు చేయకపోతే భర్తకు ప్రాణ గండం ఉందని చెప్పి ఆమె మెడలో తాళి కట్టి మోసం చ�
ప్రస్తుతం ఉన్న రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తమ లక్ష్యాలను సాధించాలనే ఆశ ఉన్న కొంతమంది అమ్మాయిలు మాత్రం పెద్దల ఒత్తిడి తలవచుకుని వివాహం చేసుకుంటున్నార